దేశం
రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?
మరోసారి తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చిన్నమ్మ శశికళ పొలిటికల్ రీ ఎంట్రీపై ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె ఈ రోజు జయలలిత సమాధి దగ్గర నివాళులు అర్పి
Read Moreకాంగ్రెస్ పార్టీకి నేనే ఫుల్ టైం అధ్యక్షురాలిని
కాంగ్రెస్ పార్టీకి తానే ఫుల్ టైం అధ్యక్షురాలినని సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన వర్కింగ్ కమ
Read Moreఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో
Read Moreదుర్గమ్మ నిమజ్జనం ఊరేగింపులో భక్తుల పైనుంచి దూసుకెళ్లిన కారు
ఒకరి మృతి.. మరో 20 మందికి గాయాలు ఛత్తీస్ గఢ్: జష్ పూర్ లో లఖీంపూర్ తరహా ఘటన చోటు చేసుకుంది. దసరా వేడుకల్లో పాల్గొన్న భక్తుల మీదుగా కారు
Read Moreఅండమాన్ జైలును సందర్శించిన అమిత్ షా
కేంద్ర మంత్రి అమిత్ షా.. అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మూడ్రోజ
Read Moreదేవుడి దర్శనం కోసం.. అర్ధరాత్రి కర్రల సమరం
కర్నూలు జిల్లాలోని దేవరగట్టు కర్రల సమరానికి అంతా రెడీ అయ్యింది. దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్ర ఇవాళ అర్ధరాత్రి జరగనుంది. దేవరగట్ట
Read More16 కిలోల బంగారు చీరలో అమ్మవారు.. ఫోటోలు వైరల్
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ.. రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు
Read Moreస్వశక్తితో.. ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆర్మీగా..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టి జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. ఈ కొత్త కంపెనీలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్
Read Moreజనాభాను నియంత్రణకు ఒక విధానం ఉండాలి
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్: జనాభా నియంత్రణపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జనాభా
Read Moreఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ మృతిని ధ్రువీకరించారు మావోయిస్టులు. నిన్న ఉదయం 6 గంటలకు ఆయన చనిపోయారని లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కేంద
Read Moreరైతు నిరసనల వద్ద మరో వ్యక్తి దారుణ హత్య
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ప్రదేశంలో శుక్రవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చేతులను బారీకేడ్ లకు కట్టేసి.. కత్తిత
Read Moreప్రిన్సిపాల్ పోస్ట్ కోసం ఆఫీసులోనే కొట్టుకున్నరు
విద్యార్థులకు మంచి, చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఆవేశంలో కొట్లాటకు దిగిన ఘటన బీహార్లో జరిగింది. పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉ
Read Moreజేఈఈ టాపర్స్ వీళ్లే!
ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 3న నిర్వహించిన JEE అడ్వాన్స్ డ్ పరీక్ష ఫలితాలను ఖరగ్ పూర్ ఐఐటీ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన మ్రిదుల్ అగర్వాల్ ఫస్ట్ ర్యాం
Read More












