దేశం

మహారాష్ట్రలో మరో 68 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజులోనే మహారాష్ట్రలో కొత్తగా మరో 68 ఒమిక్రాన్ క

Read More

మళ్లీ కాంగ్రెస్ లో చేరిన పంజాబ్ ఎమ్యెల్యే  

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో  చేరిన వారం రోజులకే పంజాబ్ ఎమ్యెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ..తిరిగి  మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. AICC పంజా

Read More

రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సాయంత్రం 5.30గంలకు నడ్డాను కలవనున్నారు రాష్ట్ర బీజే

Read More

ప్రియాంకా గాంధీ ఫ్యామిలీలో ఒకరికి కరోనా

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. అలాగే ఆమె ఆఫీసు స్టాఫ్‌లోనూ ఒకరికి కరోనా సోకింది.

Read More

1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలల మూసివేత

దేశవ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా  కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో

Read More

టీనేజర్లకు వ్యాక్సిన్: మూడ్రోజుల్లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు

దేశంలో టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ఇవాళ షురూ అయ్యింది. సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు ఆ

Read More

న్యూ ఇయర్  తర్వాత గోవాలో పెరుగుతున్న కరోనా

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో కరోనాకు ఆజ్యం పోశాయి. ఒక్క సోమవారం 388 కేసులు నమోదయ్యాయని.. ఊహించిన దానికంటే 10.7% అదనంగా లిస్టులోకి చేరాయని అధికారులు త

Read More

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.5 శాతం

ఢిల్లీలో కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో కరోనా పా

Read More

తత్కాల్‌ టికెట్లతో రైల్వేకు భారీ ఆదాయం

ఇండియన్  రైల్వేకు తత్కాల్ టికెట్లతో భారీగా ఆదాయం సమకూరుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  2020/21లో కూడా పెద్ద ఎత్తున ఆదాయం లభించింది. కరో

Read More

పాట్నా మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలలో వ్యాప్తి చెందుతోంది. లేటెస్టుగా  పాట్నాలోని నలందా మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిల

Read More

ఒమిక్రాన్తో టెన్షన్ వద్దు.. వైరస్ బలహీనపడుతోంది

లక్నో: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పెద్దగా ప్రమాదమేమీ లేదని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంద

Read More

ప్రధానిపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం ఎక్కువ అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. రైతు సమస్యలపై చర్చించడానికి రీసెంట్ గా మోడీని కలిశానన్న

Read More

బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్

కేసుల గురించి డోంట్ వర్రీ.. న్యాయస్థానంలో మేం పోరాడతాం బీజేపీ జాతీయ నాయకత్వం యావత్తు మీ వెంట ఉంటుంది బండి సంజయ్ కు ఫోన్ చేసిన బీజేపీ జాతీయ

Read More