దేశం
పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోడీ పర
Read Moreరైతులు ఏడాది ఉన్నరు.. మోడీ జీ 15 నిమిషాలు ఆగలేరా?
చండీగఢ్: పంజాబ్ లో బుధవారం జరిగిన ఘటనపై పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల
Read Moreకరోనా భయపెడుతోంది.. సభలు, రోడ్ షోలు వద్దు
ఎన్నికల కమిషన్ కు వీకే పాల్ సూచన న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు ఎక్కువవుతుండటం, ఒమిక్రాన్ భయాందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు 5 రాష్ట్రాల్లో
Read Moreకర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ
కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్
Read Moreముంబైలో 260 మంది డాక్టర్లకు కరోనా
సెకండ్ వేవ్ లో ముంబై లో భారీగా కరోనా కేసుల సంఖ్య నమోదయ్యాయి..ఇప్పుడు కూడా మళ్లీ కరోనా కేసులు అమాంతం విజృంభిస్తున్నాయి. కర
Read Moreరెవెన్యూ లోటు భర్తీ: 17 రాష్ట్రాలకు కేంద్రం నిధులు
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు రూ. 9,871 కోట్ల గ్రాంట్ను కేంద్ర ఆర్థిక శాఖ
Read Moreపంజాబ్ ఘటనను ఖండించిన రామ్నాథ్, వెంకయ్య
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ.. కోవింద్ తో భేటీ అయ్యారు. పంజాబ్ లో బ
Read Moreసింపతీ కోసం మోడీ చీప్ ట్రిక్స్
ప్రధాని నరేంద్ర మోడీ నిన్న పంజాబ్ టూర్లో కావాలని సింపతీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేశారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్
Read Moreమోడీ టూర్ భద్రతా వైఫల్యం.. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు
ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఫిరోజ్ పూర్ లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై విచారణకు చన్నీ సర్కార్ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది
Read Moreకెమికల్ గ్యాస్ లీకై ఆరుగురు మృతి
గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. సూరత్ లోని జీఐడీసీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో గ్యాస్ లీకైంది. ఫ్యాక్టరీ దగ్గర నిలిపి ఉంచిన కెమికల్ ట్యాంకర్ నుం
Read Moreజార్ఖండ్ రాంచీలో దారుణం
రాంచీ: ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తాము పవిత్రంగా భావించే చెట్లను నరికేస్తున్న వ్యక్తిని గ్రామస్తులంతా కలిసి కొట్టి చంపేశారు. తరువాత డెడ్&zwnj
Read Moreభారత్ లో కరోనా విజృంభణ.. ఒకే రోజు 90వేల కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 90928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 5
Read Moreఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు చాందిని చౌక్ లోని లజ్ పత్ రాయ్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగా
Read More












