దేశం
అనాథల అమ్మ సింధుతాయ్ ఇకలేరు
పూణె: ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ కన్నుమూశారు. హార్ట్ స్ట్రోక్ తో ఆమె ముంబై గెలాక్సీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అనేక మంది అనాథలను అక
Read Moreఅగ్ని ప్రమాదంలో ముగ్గురి మృతి
చెన్నై: తమిళనాడులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయంపట్టి ప్రాంతంలోని క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్
Read Moreఢిల్లీలో మళ్లీ తగ్గుతున్న ఎయిర్ క్వాలిటీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చలిగాలులకు తోడు వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత మ
Read Moreబూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!
హైదరాబాద్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా అనుమతి అంశాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. ఈ చుక్కల మందు టీకాను బూస్టర
Read Moreసాగుచట్టాల రద్దు తర్వాత తొలిసారి పంజాబ్ పర్యటనలో ప్రధాని
ప్రధాని మోడీ బుధవారం పంజాబ్ లోని పర్యటించనున్నారు. ఫిరోజ్ పూర్ లో దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్
Read Moreఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి సరస్సుల సంరక్షణ
పేరు ఆనంద్ మల్లిగవాడ్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. అయితే తాను చేస్తున్న పనిలో తనకు ఎక్కడా కూడా సంతృప్తి కనిపించలేదు. దీంతో
Read Moreఐదు రోజుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు పంజా విసుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లలో టెర్రిస్టులను మట్టబెడుతున్నాయి. తాజాగా పుల్వామాలో భద్రతా దళాలు, ఉగ
Read Moreఇద్దరు లేడీ డాక్టర్ల పెళ్లి.. కారణం అదే
వాళ్లిద్దరు ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. కలిసి బతకాలనుకుంటున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. వారిద్దరూ అమ్మాయిలు. అదీ
Read Moreభారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు
కరోనా మరోసారి విస్తృతంగా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మహహ్మారి విరుచుకుపడుతోంది. తాజాగా భారత్ లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.
Read Moreకరోనా బారిన పడిన షిప్
ఇక్కడ కనిపిస్తున్న షిప్ కరోనా బారిన పడ్డది. షిప్ కరోనా బారిన పడడమేంది అనుకుంటున్నరా.. అవును నిజమే. దీని పేరు కార్డీలియా షిప్. నాలుగు రోజుల క్రిత
Read Moreఅఖిలేశ్ కామెంట్లకు యోగి కౌంటర్
లక్నో: ‘అధికారంలో ఉన్నప్పుడు మథుర, బృందావనం సహా చాలా ప్రాంతాలను డెవలప్ చేయలేదు.. మీరు చేయలేని పనిని బీజేపీ చేసిచూపెట్టింది. కనీసం మీ ఫెయిల్యూర
Read Moreఆక్సిజన్ అవసరం 200 మందిలో ఒక్కరికే
ఒమిక్రాన్ బాధితుల్లో తీవ్రత తక్కువే: ఏహెచ్పీఐ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల డేటా విడుదల మహారాష్ట్ర, ఢిల్లీల్లో 10% బెడ్లే నిండాయన
Read Moreబెంగాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్పై కరోనా పంజా
కోల్కతా : బెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. బెంగాల్ లో ఇవాళ కొత్తగా 9,073మంది మహమ్మారి బారినపడ్డారు. 16మంది
Read More












