దేశం
బెంగాల్లో గంగాసాగర్ మేళా ప్రారంభం
కోవిడ్ రూల్స్ మధ్య భక్తుల పుణ్య స్నానాలు తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద మేళా కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగాసాగర్ మేళా ప్రారంభమైంది.
Read Moreభారత్లో కరోనా కలకలం.. రెండున్నర లక్షలు దాటిన కేసులు
భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య 6.7 శాతం ప
Read Moreబెంగాల్ రైలు ప్రమాదం: తొమ్మిదికి చేరిన మృతులు
బెంగాల్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 36 మందిని రెస్క్యూ చేశారు. వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బెంగ
Read Moreడోక్లామ్ బార్డర్ దగ్గర్లోనూ రెండు ఊర్లు కట్టిన చైనా
న్యూఢిల్లీ: ఇండో చైనా బార్డర్ కు సమీపంలోని తమ భూభాగంలో కొత్త ఊర్లను సృష్టిస్తున్న చైనా.. తాజాగా డోక్లామ్ బార్డర్ కు సమీపంలో భూటాన్ భూభాగంలోనూ రెండు ఊర
Read Moreయూపీలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ
తాజాగా మంత్రి ధరమ్ సింగ్, ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ రాజీనామా 3 రోజుల్లో మొత్తం 9 మంది గుడ్ బై.. ఇందులో 8 మంది ఎస్పీలోకి వెళ్లే చాన్స్! రోజూ ఓ మంత్ర
Read Moreరూ. 8 కోట్లు పెట్టినా.. పానాలు దక్కలే
చెన్నై: కరోనా బారిన పడిన ఓ రైతును కాపాడుకునేందుకు ఆయన కుటుంబం రూ. 8 కోట్లు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. మధ్యప్రదేశ్ మౌగంజ్ లోని రక్రికి చెందిన రైత
Read Moreకోటి మందితో ఇయ్యాల సూర్య నమస్కారాలు
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం జరిగే గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రోగ్రాంకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్
Read Moreఅడవులు పెంచుట్ల తెలుగు రాష్ట్రాలే టాప్
రెండో స్థానంలో తెలంగాణ, తర్వాత ఒడిశా ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్’ రిలీజ్ చేసిన కేంద్రం గడిచి
Read Moreకరోనా వేగంగా వ్యాపిస్తోంది.. బీ అలర్ట్
సీఎంలతో మీటింగ్లో ప్రధాని మోడీ లోకల్ కంటైన్మెంట్పై ఫోకస్ పెట్టండి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.
Read Moreపట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనేర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం 5గంట
Read Moreవ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యం
ఢిల్లీ : కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.
Read Moreకరోనా ఎఫెక్ట్.. మేకెదాటు పాదయాద్ర వాయిదా
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ తలపెట్టిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు ఆలస్యంపై బీజేపీని ప్రశ్నిం
Read MoreSMS,వాట్సాప్ ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం
Read More












