దేశం

కరోనా రివైజ్డ్ గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం  

మైల్డ్, అసింప్టమాటిక్ కేసుల్లో రీటెస్టూ అవసరంలే  సొంతంగా మందులు వాడొద్దు.. టెస్టులు చేయించుకోవద్దు  రివైజ్డ్ గైడ్ లైన్స్ జారీ చేసిన క

Read More

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా 

ఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మ

Read More

దేశ చరిత్రలో ఎన్నడూ లేదు..కాంగ్రెస్ పై స్మృతి ఇరానీ ఆగ్రహం

ప్రధాని  మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై  కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏన్నడూ లేని విధంగా పంజాబ

Read More

యూపీలో కాంగ్రెస్ సభలు, సమావేశాలు రద్దు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే

Read More

దేశంలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. గ

Read More

తమిళనాడులో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

చెన్నై: కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. ఆంక్షలు మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి రాష్ట్రంలో నైట్

Read More

 డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం బీహార్ క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశానికి ముందు

Read More

ప్రధాని పర్యటన రద్దుపై స్పందించిన పంజాబ్ సీఎం

చండీఘడ్ : ప్రధాని నరేంద్రమోడీ పర్యటన రద్దుపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందించారు. పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగ

Read More

ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయిన ప్రధాని మోడీ

చండీఘడ్: పంజాబ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీకి నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు నిరసన చేపట్టడంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్

Read More

హోం ఐసోలేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు సవరించింది. లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలు కలిగిన బాధితుల హోం

Read More

ఢిల్లీలో థర్డ్ వేవ్ వచ్చేసింది

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా థర్డ్ వేవ్ తీవ్రంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి  సత్యేంద్ర జైన్ అన్నారు. నిన్న ఒక్కరోజే నగరంలో 10 వేలకుపైగా యాక్టి

Read More

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసింది. ఈ ఘటన సంబంధించి సమగ్ర నివేదికను ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ మంత్ర

Read More

మహిళ వివాహ వయసుపై కమిటీ.. కనిమొళి అభ్యంతరం

చెన్నై: మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లు విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ పై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ ప్యా

Read More