దేశం

కరోనాపై మోడీ సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

దేశంలో కరోనా పరిస్థితులపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పెరుగుతున్

Read More

11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు 84 ఏండ్ల వృద్ధుడి ప్రకటన

మాధేపురా: బీహార్‌‌లోని మాధేపురా జిల్లా పరైనీకి చెందిన బ్రహ్మదేవ్ మండల్‌ అనే 84 ఏండ్ల వృద్ధుడు 11 డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న

Read More

మంచులో నిండు గర్భిణి.. కిలోమీటర్లు మోసిన ఆర్మీ

కాస్త చల్లగా ఉంటే బయటకు అడుగు పెట్టలేం. ఇంట్లోనే దుప్పటి తన్ని పడుకుంటాం.చలికి వణుకుతూ.. గజగజ మంటాం. ఈ చలిని మనం తట్టుకోలేకపోతుంటే.. మరోవైపు మంచు కురు

Read More

పది శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది మృతి చెందారు. కోవిడ్ నుంచి నిన్న ఒక్

Read More

అనుమతిచ్చిన కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ: మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి విదేశాల నుంచి విరాళాలు తీసుకునేందుకు ఉన్న లైసెన్స్  రెన్యువల్​కు కేంద్ర హోం శాఖ అనుమతిచ్

Read More

పలు సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్​పై కేంద్రం సీరియస్ అయింది. ఫేక్ కంటెంట్​ను సర్క్యులేట్ చేస్తూ, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా అకౌ

Read More

రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేసిన సర్కార్

ముంబై, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినం చేసింది. రాష్ట్రంలో శనివారం వరుసగా రెండో రోజు కొత్త

Read More

వ్యాపారి ఇంట్లో తడిసిన నోట్ల కట్టలు

భోపాల్:  మధ్యప్రదేశ్ లోని ఓ వ్యాపారి ఇంటిపై రెయిడ్ చేసిన ఐటీ అధికారులు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచి ఉంచిన రూ. కోటి క్యాష్ ను పట్టుకున్నారు.

Read More

ఢిల్లీలో శనివారం 20వేల కొవిడ్ కేసులు

ఢిల్లీలో ఇవాళ (శనివారం) ఒక్క రోజే 20 వేల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్. అంతేకాదు.. పాజిటివిటీ రేటు 20శాతంగా ఉందని

Read More

100 రోజుల్లోనే ముగ్గురు డీజీపీలను మార్చిన పంజాబ్

వంద రోజుల్లోనే పంజాబ్ లో ముగ్గురు డీజీపీలు మారారు. కొత్త డీజీపీగా 1987 బ్యాచ్ IPS వీరేష్ కుమార్ భవ్రా  ఛార్జ్ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ పంజాబ్

Read More

ముంబై సీబీఐ ఆఫీసులో కరోనా కలకలం

68మంది సీబీఐ సిబ్బందికి కరోనా ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలోనే 20 వేల 318 కొత్త కరోనా కేసులు నమోదయ్య

Read More

సభలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడో రైతు. ఉన్నావ్  నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా... ఓ బహిరంగ సభలో పాల్గొన్నాడు. వేద

Read More

పంజాబ్ సీఎం చన్నీ కుటుంబానికి కొవిడ్ పాజిటివ్

పంజాబ్ సీఎం ముగ్గురి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు  అధికారిక సమాచారం. సీఎంకు చేసిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నెగెటివ్ ఫలితాలు వ

Read More