దేశం
కాంటాక్ట్ అయినోళ్లు అందరికీ టెస్టు చేయక్కర్లే
హై రిస్క్ ఉన్నోళ్లకే పరీక్షలు క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్ కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నోళ్ల సంఖ్య ఇప్పుడు తక్కువే రాబోయే రోజుల్లో మాత్రం వేగంగా పె
Read MoreSurvey: యూపీలో అధికారం ఏ పార్టీదంటే
5 రాష్ట్రాల ఎన్నికలపై టైమ్స్ నౌ సంస్థ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని తెలిపింది. సమాజ్ వాది పార్టీ గ
Read Moreకరోనా బారినపడ్డ ఇద్దరు ముఖ్యమంత్రులు
బీహార్ సీఎం నితీశ్ కుమార్ రెండోసారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. డాక్టర్ల
Read Moreకాంగ్రెస్లో చేరిన సోనూసూద్ సోదరి
ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ ప్రవేశంపై గత రెండు నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్ పార
Read Moreఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్పై ఫేక్ పోస్టులు నమ్మొద్దు
‘‘ఇండియన్ రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 9 వేల ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట
Read Moreపోలీస్ శాఖలో కరోనా కలకలం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా విజృంభిస్తోంది. నిత్యం వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మహమ్మారి కట్టడికి అలుపెరగకుండా శ్రమిస్తున్న
Read Moreజల్లికట్టు నిర్వాహణపై వీడిన సస్పెన్స్
చెన్నై: తమిళనాడులో జల్లికట్టు నిర్వాహణపై ఉత్కంఠ వీడింది. ఏటా నిర్వహించే సంప్రదాయ ఆట జల్లికట్టుకు ఈ ఏడాది కూడా పర్మిషన్ ఇస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రక
Read Moreరక్షణ మంత్రి రాజ్నాథ్కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల దేశంలో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా కొవిడ్ బారినపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ, రాజస్థాన్ సీ
Read Moreహీరో సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలె
హీరో సిద్ధార్థ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్ చేసిన కామె
Read Moreముంబై ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం
ముంబై : ముంబై ఎయిర్పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. పుష్ బ్యాక్ వ్యాన్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎయిరిండియాకు చెందిన ఫ్లైట్ ఏఐ - 647 ముంబై నుంచ
Read Moreకాశీ ఆలయ సిబ్బందికి జూట్ పాదరక్షలు
వారణాసి కాశీ లోని ప్రసిద్ధ విశ్వనాథ్ మందిరం సిబ్బందికి ప్రధాని మోడీ కానుకగా 100 జతల పాదరక్షలను పంపించారు. వీటిని జ్యూట్ తో తయారు చేయించారు. వారణ
Read Moreదగ్గుతో బాధపడుతున్న డీకే శివకుమార్
కర్ణాటకలో మేకెదాటు తాగునీటి ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ భారీ పాదయాత్ర చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో రామ్ నగర్ జిల్
Read Moreఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం
ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లా
Read More












