దేశం

దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో రికార్డు స్థాయిలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 21,39

Read More

పంజాబ్ ప్రభుత్వ కుట్రతోనే మోడీ భద్రతా వైఫల్యం 

యూపీ : ప్రధాని భద్రతా వైఫల్యం వెనుక పంజాబ్ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర అ

Read More

11 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని

తమిళనాడులో కొత్తగా 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు  చెన్నై: తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరె

Read More

 కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కి క‌రోనా

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్  కరోనా బారిన పడ్డారు. అయితే త‌న‌కి స్వ‌ల

Read More

బీజేపీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్యకు షాక్

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే స్వామి ప్రసాద్ మౌర్య చిక్కుల్లో పడ్డారు. 2014లో చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి సంబ

Read More

యూపీలో బీజేపీకి మరో షాక్

లక్నో:  అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నిన్న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చే

Read More

దొంగను పట్టిచ్చిన కిచిడీ

గువాహటి : దొంగతనానికి వచ్చిన వారు చడీచప్పుడూ కాకుండా పని కానిస్తారు. కానీ ఓ దొంగ మాత్రం కన్నం వేసిన ఇంట్లో కిచిడీ వండుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. అసోంల

Read More

ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి క‌రోనా

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.  ప్ర‌తిరోజు 30వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుత

Read More

సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా

హీరో సిద్ధార్థ్ తనకు క్షమాపణ చెప్పడంపై భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ స్పందించారు. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని

Read More

కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్

బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 1.94 లక్షలకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Read More

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం

ఢిల్లీలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా దేశ రాజధానిలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా విజృంభించిం

Read More

మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలె

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. రోజురోజుకీ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద నమోదైన క

Read More

కాళ్లపై బురద పడిందని.. తుడుపించుకున్న లేడీ పోలీస్

భోపాల్: రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉన్న చోట వాహనాలను నిలపడం, వెహికిల్స్ ను వెనక్కి తీయడం ఇబ్బందనే చె

Read More