దేశం
PM Modi Punjab Visit: సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీతో కమిటీ
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపంపై సుప్రీంకోర్టు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దర్యాప్తునకు రిటైర్డ్ సుప్ర
Read Moreకేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి కొవిడ్ పాజిటివ్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘తేలికపాటి లక్షణాలతో ఈ రోజు(మంగళవారం) నాకు కోవి
Read Moreనన్ను క్షమించు.. కావాలని కామెంట్ చేయలే
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ విజిట్ లో ఏర్పడిన భద్రతా వైఫల్యం ఘటనపై బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్కు
Read Moreభారత్ లో భారీగా పెరిగిన కరోెనా కేసులు
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన కేసులు.. ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24
Read Moreసీఎం స్టాలిన్ కు బూస్టర్ డోస్
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం బూస్టర్ డోస్ వేసుకున్నారు. ఫ్రంట్లైన్&z
Read Moreనార్త్ ఇండియాను వణికిస్తున్న చలి
పడిపోతున్న టెంపరేచర్లు ఈ నెల 14 దాకా పలుచోట్ల వర్షాలు న్యూఢిల్లీ: చలిగాలులు నార్త్ ఇండియాను వణికిస్తున్నాయి
Read Moreకరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు పెరు
Read Moreమధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు
ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు కర్నాటకలోని స్కూల్లో ఘటన బెంగళూరు: కర్నాటక చామరాజనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న
Read Moreబ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ INS విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించార
Read Moreరేపు 11 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న మోడీ
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రధానిమోడీ రేపు (బుధవారం) తమిళనాడులో వర్చవల్గా 11 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు.
Read Moreసీఎం అభ్యర్థి ఎంపికపై సిద్ధూ కీలక వ్యాఖ్యలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం
Read Moreపండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం
భోపాల్ : మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ మహిళ రెచ్చిపోయింది. కారుకు తోపుడు బండి తగిలిందన్న కారణంతో వీరంగం సృష్టించింది. బొప్పాయి పండ్లను రోడ్డుపైకి విసిరేసి హ
Read Moreవానరానికి శ్రాద్ధకర్మలు.. ఇద్దరి అరెస్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్లో ఓ వానరానికి అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు చిక్కుల్లో పడ్డారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కటకటాలపాలయ్యారు. మధ్యప్రదేశ్ రాజ్ఘ
Read More












