దేశం

ప్రజాధనం దోచుకునే వారిపై చర్యలు తప్పవు

నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇవాళే హోలీ మొదలైందన

Read More

డాన్సులతో అదరగొట్టిన సీఎం

మణిపూర్‌లో మరోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆన

Read More

గోవాలో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

గోవాలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఎంజీపీకి చెందిన ఇద్దరు, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు&nb

Read More

నాలుగింట మూడొంతుల మెజారిటీలో ఆప్

పంజాబ్‌లో ఆప్ విజయ ఢంకా మోగించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ నాలుగింట మూడొంతుల మెజారిటీతో ఆప్‌ విజయం సాధించింది. ప్రధాన పార్టీల

Read More

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి కి కారణం సిద్దూ

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్దూనే కారణమని ఆ పార్టీఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సిద్దూని మ

Read More

యూపీ ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూసింది

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మరోసారి భారీ విజయం అందించిన

Read More

చన్నీని ఓడించిన లాభ్ సింగ్ ఎవరంటే..?

దేశమంతటా ప్రస్తుతం పంజాబ్ గురించి చర్చించుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం, సిట్టింగ్ సీఎం చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవడం

Read More

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

జమ్మూ  కాశ్మీర్‌లో ఉగ్రవాదిని హతమార్చారు.  శ్రీనగర్‌లోని హజ్రత్‌బాల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాదిని పోలీసులు మట్టుపెట్టారు. అయితే ఎన

Read More

మనోహర్ పారికర్ తనయుడి ఓటమి

పనాజీ: గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌  కొడుకు ఉత్పల్‌ పారికర్‌ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్య

Read More

ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

డెహ్రాడూన్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో వ

Read More

ప్రజల నమ్మకమే బీజేపీని గెలిపించింది

మోడీపై ప్రజలకున్న నమ్మకమే గోవాలో తమను గెలిపించిందన్నారు స్టేట్ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్. పూర్తి మెజారిటీ దిశగా తాము దూసుకెళ్తున్నామన్నారు. తమకు ఓటేస

Read More

పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారు

ఆమ్ ఆద్మీ పార్టీ కాదు.. ఓ విప్లవమని అన్నారు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెల్లడి కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ

Read More