దేశం
మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు.. ఇవాళ చివరి విడుత పోలింగ్ జరుగుతుండగానే.. మరో ఎన్నికల సమరానికి తెరలేపింది. వచ్చే ఏప్రి
Read Moreహంగేరి నుంచి ఢిల్లీకి చేరిన చివరి ఫ్లైట్
ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే దాదాపు 18 వేల మందిని కేంద్ర ప్రభు
Read Moreరష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్
Read Moreఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ అరెస్ట్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎన్ఎస్ఈ డేటా సెంటర్ లో కో లొకేషన్ కు సంబంధ
Read Moreచట్టసభల్లో మహిళా భాగస్వామ్యం పెరిగేదెప్పుడు?
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. ఆ పేరుతో ఏడాది పాటు సంబురాలు కూడా జరుగుతున్నాయి. మరి 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మహిళల పరి
Read Moreమన పలుకుబడి పెరిగినందుకే ‘ఆపరేషన్ గంగ’ సక్సెస్
మన పలుకుబడి పెరిగినందుకే ‘ఆపరేషన్ గంగ’ సక్సెస్ కరోనాను కంట్రోల్ చేసినట్లే.. దీన్నీ విజయవంతంగా పూర్తిచేస్తం: మోడీ పుణేలో మెట్రో రైల్
Read Moreయూపీలో చివరి దశ పోలింగ్
350 సీట్లు గెలుస్తామని మంత్రి రవీంద్ర జైస్వాల్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ తుది దశ పోలింగ్ షురూ అయింది. తొమ్మిది జిల్లాల్లోని 54 నియ
Read More76 ఫ్లైట్లలో ఇండియాకు చేరిన 15,920 మంది
ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతోంది. ఆ దేశ
Read Moreఉక్రెయిన్లో బుల్లెట్ గాయాలైన విద్యార్థి రేపు భారత్కు
ఉక్రెయిన్ యుద్ధ కల్లోలం నుంచి బయటపడే ప్రయత్నంలో బుల్లెట్ గాయాలపాలైన ఇండియన్ స్టూడెంట్ హర్జోత్ సింగ్ ను రేపు స్వదేశానికి తీసుకొచ్చేందుకు కే
Read Moreఉక్రెయిన్లో చిక్కుకున్న ఇండియన్స్కు అలెర్ట్
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలై 11 రోజులవుతోంది. ఓ వైపు శాంతి చర్చల ప్రయత్నాలు.. మరో వైపు భీకర యుద్ధం సాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో బాంబులతో, క్షిపణు
Read Moreపౌరుల తరలింపుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నట్లే.. ప్రస్తుతం ఉక్రె
Read Moreమెస్లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
గుజరాత్ లోని ఓ ఆర్మీ మెస్ లో ఓ జవాను తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో కాల్పులు జరిపి జవాన్ తో పాటు ఐదుగురు
Read Moreపుణెలో మెట్రో రైలు సేవలు ప్రారంభించిన మోడీ
పుణె : మహారాష్ట్రలో రెండో అతిపెద్ద సిటీ పుణెలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ పుణె మెట్రో రైల్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిం
Read More












