దేశం

కరోనాపై మరోసారి రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్

కరోనా విషయంలో మరోసారి రాష్ట్రాలను అలెర్ట్ చేస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ లేఖలు రాసింది. కోవిడ్ ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. ట్రేసింగ్, టెస్

Read More

అంబరాన్ని అంటుతున్న హోలీ సంబరాలు

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు.చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని  ఘనంగ

Read More

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వ

Read More

అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు

కోల్​కతా: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ బ్రాండ్ నేమ్ తో ఓ చాయ్ పత్తా మార్కెట్లోకి విడుదలైంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం

Read More

బడిలో బోధనాంశంగా భగవద్గీత

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత ఓ సబ్జెక్టుగా ఉండబోతుంది. 6 నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను కంపల్సరీ బోధనాంశంగా చేస్తూ అక

Read More

ట్రైనీ సివిల్ సర్వెంట్లతో మోడీ మీటింగ్

లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‎లో 96వ కామన్ ఫౌండేషన్ కోర్సు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో క

Read More

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ మెయిన్స్ 2021 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ వెబ్ సైట్ లో అ

Read More

ఐదు రాష్ట్రాలకు ఇంచార్జిలను నియమించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం

Read More

ఆపరేషన్ గంగా ఇంకా పూర్తి కాలేదు

ఆపరేషన్ గంగా ఇంకా కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి  తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పింద

Read More

మంత్రి బెయిల్కు రూ.3 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ బెయిల్ ఇప్పించేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై ప

Read More

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

పంజాబ్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపరుల ఆట కట్టించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా మార్చి 23న యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ప్రారంభించనున్

Read More

భజ్జీకి ఆప్ బంపర్ ఆఫర్ 

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అద్భుత విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన

Read More

కూటమి ఏర్పాటు చేయాలంటున్న కాంగ్రెస్ నేతలు

సోనియాతో సమావేశమై చర్చించనున్న ఆజాద్ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఘోర ఓటమి నుంచి క

Read More