దేశం
విపక్షాలు అభివృద్ధిని అడ్డుకున్నాయి
ప్రతిపక్షాలు పేదల అభివృద్దిని అడ్డుకున్నాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. యూపీలోని మిర్జాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కుటుంబ
Read Moreకాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు
గతంలో పీకే టీమ్ లో పని చేసిన సునీల్ కనుగోలు న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ అడుగుల
Read Moreసిమ్కార్డు తీసుకునేవారికి కొత్త నిబంధనలు
మొబైల్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి కొత్త సీమ్ కొనుగోలు వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. రూల్స్
Read Moreలాలూప్రసాద్ యాదవ్ కి బెయిల్ తిరస్కరణ
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై రాంచీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుల
Read Moreకుక్క లేనిదే ఉక్రెయిన్ వీడనన్న ఇండియన్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. అయితే డెహ్రాడూన్ కు చెందిన రిషబ్ కౌశిక్ అనే
Read Moreప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదు..ఉంటే చెప్తామన్న కేసీఆర్
రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,
Read Moreఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు
భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్క్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం చే
Read Moreరీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలీసుల పటిష్ఠ భద్రత
మణిపూర్ లో 12 పోలింగ్ బూత్ లలో రేపు రీ పోలింగ్ జరగనుంది. తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. ఓటింగ్
Read Moreకులభూషణ్ జాదవ్ కేసు.. భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్
పాకిస్థాన్ లో బందీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు విన
Read Moreఉక్రెయిన్ క్రైసిస్: మరోసారి ప్రధాని మోడీ సమీక్ష
ఉక్రెయిన్ పై రష్యా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు, మన విద్యార్థుల తరలింపు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావే
Read Moreఢిల్లీ చేరుకున్న మరో 3 ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్
ఉక్రెయిన్ యుద్ధ బీభత్సంలో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఉన్
Read Moreఫైర్ క్రాకర్స్ తయారుచేస్తుండగా పేలుడు
బిహార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పదిమంది చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భగల్ పూర్ జిల్లా తతార్ పూర్లోని ఓ మూడంతస్తుల ఇం
Read Moreమేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పాలక సంస్థ మేయర్గా తొలిసారి ఒక దళిత మహిళ ఎన్నికయ్యారు. 28 ఏళ్ల ఆర్.ప్రియను ఈ పదవికి డీఎంక
Read More












