దేశం

విపక్షాలు అభివృద్ధిని అడ్డుకున్నాయి

ప్రతిపక్షాలు పేదల అభివృద్దిని అడ్డుకున్నాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. యూపీలోని మిర్జాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కుటుంబ

Read More

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు

గతంలో పీకే టీమ్ లో పని చేసిన సునీల్ కనుగోలు న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ అడుగుల

Read More

సిమ్‌కార్డు తీసుకునేవారికి కొత్త నిబంధనలు

మొబైల్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి కొత్త సీమ్‌ కొనుగోలు వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. రూల్స్  

Read More

లాలూప్ర‌సాద్ యాద‌వ్ కి  బెయిల్ తిరస్కరణ

రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ బెయిల్ పిటిష‌న్ పై రాంచీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ కేసుల

Read More

కుక్క లేనిదే ఉక్రెయిన్ వీడనన్న ఇండియన్

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. అయితే డెహ్రాడూన్ కు చెందిన రిషబ్ కౌశిక్ అనే

Read More

ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదు..ఉంటే చెప్తామన్న కేసీఆర్

రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,

Read More

ఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు

భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్క్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం చే

Read More

రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలీసుల పటిష్ఠ భద్రత 

మణిపూర్ లో 12 పోలింగ్ బూత్ లలో రేపు రీ పోలింగ్ జరగనుంది. తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. ఓటింగ్

Read More

కులభూషణ్ జాదవ్ కేసు.. భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్

పాకిస్థాన్ లో బందీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 13 లోగా జాదవ్‌ తరపున వాదనలు విన

Read More

ఉక్రెయిన్ క్రైసిస్: మరోసారి ప్రధాని మోడీ సమీక్ష

ఉక్రెయిన్ పై రష్యా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు, మన విద్యార్థుల తరలింపు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావే

Read More

ఢిల్లీ చేరుకున్న మరో 3 ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్

ఉక్రెయిన్ యుద్ధ బీభత్సంలో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఉన్

Read More

ఫైర్ క్రాకర్స్ తయారుచేస్తుండగా పేలుడు

బిహార్‎లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పదిమంది చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భగల్ పూర్ జిల్లా తతార్ పూర్‎లోని ఓ మూడంతస్తుల ఇం

Read More

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ

చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఒక దళిత మహిళ ఎన్నికయ్యారు. 28 ఏళ్ల ఆర్‌.ప్రియను ఈ పదవికి డీఎంక

Read More