దేశం
ఆల్కహాల్ ను నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్
ఢిల్లీలో మత్తు పానీయాలు,డ్రగ్స్ నిషేధించాలని.. లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సిగరెట్ బాక
Read Moreరొమేనియా బార్డర్లో భారతీయ విద్యార్థి బర్త్ డే
ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గత పదిరోజులుగా ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి భారతీయుల్
Read Moreరైల్వే స్టేషన్లో ట్రైన్ నెట్టిన పాసింజర్స్
సాధారణంగా బైక్ ఆగిపోతే నెట్టుకుంటే వెళ్తుంటాం. అలాగే అప్పుడప్పుడు కార్,జీపు లాంటివి ట్రబుల్ ఇస్తే... తోసుకుంటే రిపేర్ షాపుకు పోతుంటాం. కొన్ని అరుదైన స
Read Moreలోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి
జమ్ముకశ్మీర్ సాంబ జిల్లాలో యాక్సిడెంట్ జరిగి ఐదుగురు చనిపోయారు. SUV వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయని తెలిపార
Read Moreవిద్యార్థులకు అండగా మెడికల్ కౌన్సిల్
ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతూ అర్ధాంతరంగా ఇండియాకు వచ్చిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అండగా నిలిచింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో చ
Read Moreఛత్తీస్గఢ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న వాహనాల్ని దగ్ధం చేశారు. కాంకేర్ జిల్లా మరాపి-కల్ముచే రహదారిలో రోడ్డ
Read Moreరష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఖర్కీవ్
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల్లో ఖర్కీవ్ సిటీ ఎక్కువగా దెబ్బతింది. రష్యన్ అటాక్స్ తో ఈ నగరంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్
Read Moreమోడీజీ ప్లీజ్ హెల్ప్... కశ్మీరీని పెళ్లాడిన ఉక్రెయిన్ యువతి
ఉక్రెయిన్ ప్రజల్ని కాపాడాలని ప్రధాని మోడీవి కోరారు ఉక్రెయిన్ యువతి. ఉక్రెయిన్కు చెందిన ఒలిజా అనే యువతి కాశ్మీరిని వివాహం చేసుకున్నార
Read Moreభారత్లో తగ్గిన కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 5921 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి తాజాగా 11,651 మంది రికవరీ అయ
Read Moreవారణాసిలో రాత్రి పర్యటించిన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో పర్యటించారు. శుక్రవారం అకస్మాత్తుగా వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న దుకాణదారులతో
Read Moreమణిపూర్లో రెండో విడత పోలింగ్
మణిపూర్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ఫిబ్రవరి 28న జరిగిన తొలి దశ ఎన్
Read Moreగంటకు 8,800 కి.మీ. వేగంతో చంద్రుడివైపు దూసుకొస్తున్న రాకెట్
4 టన్నుల రాకెట్.. జాబిలితో ఢీ 8,800 కిలోమీటర్ల వేగంతో చీకటి చంద్రుడివైపు కూలిపోనున్న రాకెట్ వాషింగ్టన్: చందమామను తొలిసారి అంతరిక్ష వ్యర్థ
Read Moreటీ స్టాల్లో చాయ్ తాగిన ప్రధాని మోడీ
వారణాసి: యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్రమోడీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. యూపీ చివరి దశ ఎన్ని
Read More












