దేశం

45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు

మామూలుగా ఒక ఇల్లు కట్టాలంటేనే నెలల కొద్దీ సమయం పడుతుంది. ఒకటి లేదా రెండంతస్తులు కట్టడానికే కనీసం మూడు నాలుగు నెలలపైనా పడుతుంది. అయితే మన దేశ డిఫెన్స్

Read More

ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్కు సుప్రీంకోర్టు ఓకే

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించి 2015లో ప్రవేశపెట్టిన ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)’ విధ

Read More

పార్లమెంట్ ఉభయసభలు 21కి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 21వ తేదీకి వాయిదా పడ్డాయి. శుక్రవారం హోలీ, ఆ తర్వాత శని, ఆదివారాలు వారాంతపు సెలవులుండడంతో సోమవారం వరకు వాయిదా వేశ

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదు

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలంటించారు. ఆయా రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకున్నప్పటికీ..

Read More

ఢిల్లీలో బిజీబిజీగా యోగి ఆదిత్యనాథ్

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి పాలనాప

Read More

సర్కారీ ఉద్యోగులు సినిమా చూసేందుకు హాఫ్ డే లీవ్

గువహటి: కశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించి అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ఇస

Read More

పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పంజాబ్కు చెందిన పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన స

Read More

భగవంత్ మాన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు 

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదిక

Read More

గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. సీఎం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత

Read More

కళాకారుల్ని నిర్లక్ష్యం చేయొద్దు

భారతదేశం దాని సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనదన్నారు బీజేపీ ఎంపీ హేమామాలిని. లోక్‌సభలో మాట్లాడిన

Read More

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులతో సీఎం భేటీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇటీవల ఉక్రేయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ఆమె భేటీ అయ్యారు.  విద్యార్థులకు ఎ

Read More

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం

పంజాబ్ ముఖ్యమంత్రిగా  భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ గ్రామం ఖట్కర్ కలాన్ లో ఆయన  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢి

Read More

లఖీంపూర్ కేసు: యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టు ఇవాళ ఉదయం విచారణ చేపట్టింది.

Read More