దేశం
ఎన్ఆర్సీపై లోక్సభలో స్పష్టతనిచ్చిన కేంద్రమంత్రి
జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీని అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్సభలో త
Read Moreఆశిష్ మిశ్రా బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధ
Read Moreకర్నాటక హైకోర్టు తీర్పుపై కాశ్మీర్ మాజీ సీఎం అసంతృప్తి
ముస్లిం అమ్మాయిలు, మహిళలు ధరించే హిజాబ్ పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఓ
Read Moreరేపట్నుంచి 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్
భారత్ వ్యాప్తంగా ఇప్పుడు మరో కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ సారి ఈ కొత్త టీకా 12-14 సంవత్సరాల పిల్లలకు వేయనున్నారు. రేపట్నుంచి ఈ వ్యాక్సినేషన్ ప
Read Moreపెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రో రేట్లను తగ్గించేందుకు అవసరమైన
Read Moreఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు
కర్నాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే న్
Read Moreహిజాబ్ ధరించడం ఇస్లాంలో ఒక ముఖ్యమైన ఆచారం
హిజాబ్ వివాదంపై కర్నాటక హై కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ను బ్యాన్ చేయాల&
Read Moreమన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలో ఇండియన్ మిసైల్ పడిన ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, ఈ విషయాన్ని తాము స
Read Moreహిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు
విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల తిరస్కరణ విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం
Read Moreఇవాళ యూపీ కాంగ్రెస్ ఎన్నికల రివ్యూ మీటింగ్
ఉత్తర ప్రదేశ్: యూపీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో యూపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ జనరల్ సెక్ర
Read Moreఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్ల లోన్లు మాఫీ చేయండి
ఇందుకోసం పాలసీ తీసుకురండి పార్లమెంటులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎంపీలు న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి మన దేశానికి వెనక్కి వచ్
Read Moreఇంటి ఫుడ్ కుదరదు.. హనుమాన్ చాలిసా తెచ్చుకోవచ్చు
న్యూఢిల్లీ: కో–లొకేషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను జ్యుడిషియల్ కస్
Read Moreములాయం కోడలికి మంత్రి పదవి..!
ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ.. యోగికి మరోసారి రాష్ట్ర పగ్గాలు అప్పగి
Read More












