దేశం

బెంగాల్‌పై కన్నేసిన కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పంజాబ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటింది. దీంతో ఇ

Read More

హిజాబ్ వివాదంపై రేపు హైకోర్టు తీర్పు

హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. మంగళవారం ఉదయం  10:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. హిజాబ్ కేసులో 11 రోజుల వరుస విచార

Read More

పండగ తర్వాత 4 రాష్ట్రాల్లో కొలువుదీరనున్న కొత్త సర్కారు 

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హోలీ (మార్చి 18) తర్వాత ఆయా రాష్ట్రాల్లో

Read More

ఢిల్లీలో కుప్పకూలిన భవనం

ఢిల్లీలో నిర్మాణంలో భవనం కుప్పకూలింది. కాశ్మీరీ గేట్ సమీపంలోని నికల్సన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవంతి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల

Read More

కాంగ్రెస్ ఓటమికి వారే బాధ్యత వహించాలి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గాంధీ కుటుంబం కారణం కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. పార్టీ అధ్యక్ష పదవి

Read More

టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీపై కరోనా ప్రభావం

టూరిజం డిపార్ట్ మెంట్ కు ఇండస్ట్రీయల్ స్టేటస్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా వల్ల టూరిజం డిపార్ట్ మెంట్ ఎకానమీ తగ్

Read More

కాశ్మీర్ ఫైల్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన గోవా

కాశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  భారీ వి

Read More

బీహార్‌లో స్పైడర్ గర్ల్స్

స్పైడర్ మ్యాన్ పిల్లలకు.. పెద్దలకు బాగా తెలిసిన పేరు. సినిమాల్లో మనం స్పైడర్ మ్యాన్ విన్యాసాలు చూస్తుంటాం. గోడలు, పెద్ద పెద్ద బిల్డింగులు టపా టపా మని

Read More

గోవా ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే గణేశ్

గోవా ప్రొటెం స్పీకర్గా గణేశ్ గాంకర్ నియమితులయ్యారు. ఎమ్మెల్యేలందరిలో సీనియర్ కావడంతో ఆయనను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ పీఎస

Read More

ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా

పంజాబ్కు కాబోయే సీఎం, ఆప్ ఎంపీ భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.  ఈ నెల

Read More

జేఈఈ మెయిన్ -2022: మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు

హైదరాబాద్: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ 16 నుంచి 21 వరకు

Read More

ఫిర్జాదిగూడలో కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ఫిర

Read More

మార్చి 16 నుంచి పిల్లలు, వృద్ధులకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. మార్చి 16 నుంచి 12  నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణ

Read More