దేశం
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
కోవిడ్ అంతం అయిపోయిందనుకుని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో చైనా మరోసారి ప్రపంచానికి పిడుగులాంటి వార్త చెప్పింది. డ్రాగన్ కంట్రీలో కరోనా మళ్లీ పంజా
Read Moreహిమాలయ మంచు పర్వతం పై జవాన్ల కబడ్డీ
దేశం కోసం గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయడం లేదు జవాన్లు. హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన హిమాలయ మంచు పర్వతంపై ఖాళీ సమయంలో సరదాగా కబడ్డీ ఆడారు ఐటీబీపీ జవాన్
Read Moreబీహార్ దర్బాంగలో మెడికల్ స్టూడెంట్స్ బీభత్సం
బీహార్ దర్బాంగలో మెడికల్ స్టూడెంట్స్ బీభత్సం సృష్టించారు. మత్తుమందులు ఇవ్వలేదనే కోపంతో మెడికల్ షాపులపై దాడులు చేశారు.. ఏకంగా షాపులకు నిప్పులు పెట్టారు
Read Moreఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సా
Read Moreరెండో విడత బడ్జెట్ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు
న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్ర
Read Moreగోవా సీఎంపై వీడని సస్పెన్స్
ఉత్తరాఖండ్, మణిపూర్ లోనూ సీఎం క్యాండిడేట్లను తేల్చని బీజేపీ పనాజీ/న్యూఢిల్లీ/చండీగఢ్: గోవాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు
Read Moreపోలీస్స్టేషన్కు వెళ్లి వాంగ్మూలం ఇస్తా
ముంబై: ఫోన్ ట్యాపింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం11 గంటలకు బీకేసీ
Read Moreభగవంత్ మాన్ సంచనల నిర్ణయం
చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 122 మంది మాజీ ఎంపీలు,
Read Moreజనాలపైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే
భువనేశ్వర్ : బీజేడీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు బీభత్సం సృష్టించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనల
Read Moreఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేసిన పోలీసులు
హర్యానాలో ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. గురుగ్రామ్లోని ఉద్యోగ్ విహార్ ఫేజ్ 3 కేంద్రంగా పనిచేస్తున్న నకిలీ కాల్ సెంటర్పై ఆకస్మికంగా
Read Moreనా కొడుకును మళ్లీ చూస్తాననుకోలేదు
ఉక్రెయిన్ లో యుద్ధం రాగానే.. మన దేశంలో వేల మంది తల్లడిల్లిపోయారు. ఆ దేశంలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్.. తిరిగి స్వదేశానికి క్షేమంగా చేరుకుంటారో
Read Moreరన్ వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ఎయిర్ పోర్టులో ఓ విమానం రన్ వే దాటి దూసుకెళ్లింది. ఉదయం ఢిల్లీ నుంచి జబల్ పూర్ వచ్చిన విమానం.. రన్ వే దాటి బయటకు వెళ్లిపోయి
Read Moreరేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేపు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు భే
Read More












