దేశం
లిక్కర్ షాపుపైకి రాళ్లు విసిరిన ఉమాభారతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఒక వైన్ షాప్పైకి కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి రాళ్లు విసిరారు. రా
Read Moreఉత్తరాఖండ్ సీఎంగా రీతూ ఖండూరీ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరీ కూతురు రీతూ ఖండూరీ ని ఇప్పుడు సీఎంగా నియమించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. మొ
Read Moreఅధ్యక్షురాలిగా సోనియాకే ఓటు
కాంగ్రెస్ చీఫ్ గా సోనియా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానం పార్టీ ఎన్నికలు జరిగేదాకా నడిపించాలని విజ్ఞప్తి ఇటీవలి అసెంబ్లీ ఎన
Read Moreకాంగ్రెస్ చీఫ్ మళ్లీ సోనియానే..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. సమావేశం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన వి
Read Moreఅవినీతి లేకుండా డబ్బంతా పేదలకే ఖర్చు చేస్తాం
అమృత్సర్: చాలా ఏళ్ల తర్వాత పంజాబ్ రాష్ట్రానికి మొదటిసారిగా ఓ మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత
Read Moreదేశ భద్రతపై కేబినెట్ కమిటీ రివ్యూ.. ప్రధాని కీలక ఆదేశాలు
దేశ భద్రత, సన్నద్దతపై కేబినెట్ కమిటీతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నే
Read Moreకొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం చరణ్జిత్ చన్నీని ఓడించి సంచలనం సృష్టించారు ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్. కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన తల్లి బల్దే
Read Moreపార్లమెంటు సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహ రచన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ కమిటీ సమావేశం ఇవాళ ఆదివారం జరిగింది. 10 జన్ పథ్ సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ
Read Moreదేశ భద్రతపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం
న్యూఢిల్లీ : దేశ భద్రతపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
Read Moreఢిల్లీలో బిజీగా యూపీ సీఎం యోగి
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కొత్త సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ కూర్పుప
Read Moreఅమృత్ సర్ లో కేజ్రీవాల్ రోడ్ షో
కాసేపట్లో అమృత్ సర్ లో ఆప్ నేత కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు. పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతగా కేజ్రీవాల్ రోడ్ షో ఉంటుందని కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మా
Read Moreదేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మహమ్మారి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గత కొన్నిరోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. గడి
Read Moreఅండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. ఉదయం 8.58నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిగ్లీపూర్కు ఈశాన్యంగా 225 కిలోమీటర్ల దూరంలో భూకంప కేం
Read More












