దేశం
సత్యేంద్ర జైన్. భార్య, కుమార్తెలకు మెమోలిచ్చిన ఈడీ
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ నివాస ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం
Read Moreమళ్లీ మొదలైన రిసార్ట్ రాజకీయాలు
రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల దృష్టి సడెన్ గా క్యాంప్ రాజకీయాలపై మళ్లింది.భారత్ లో ఎన్నికల హడావిడి మొదలవగానే రహస్యంగా మంతనాలు జరపడం, రిస
Read Moreఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బ
Read Moreప్రధాని మోడీని కలిసిన బీజేపీ కార్పొరేటర్లు
ప్రధాని మోడీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని బీజేపీ కార్పొరేటర్లు కలిశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అ
Read Moreడ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాల సప్లై
డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాల సప్లైని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి . డ్రోన్ నుంచి జారవిడిచిన 3 మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స
Read Moreఏడు నెలల పాపతో డ్యూటీకి.. అమ్మా నీకు సలాం
తాను చేసే ఉద్యోగానికి అప్పుడే పుట్టిన బిడ్డ అడ్డం కాకూడదు అనుకుంది ఓ మహిళా కానిస్టేబుల్. మరుక్షణం కూడా ఆలోచించకుండా.. ఆ పాపను తనతో పాటు తీసుకెళ్
Read Moreనుపుర్ శర్మకు ముంబ్రా పోలీసుల సమన్లు
నుపుర్ శర్మకు మహారాష్ట్రలోని ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. దీనితో జూన్ 22న ఆమె పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. ఆమెపై ముంబ్రా, పై
Read Moreఈడీ ఎదుట సోనియా హాజరవుతారా ?
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరవుతారా ? అనే చర్చ జరుగుతోంది. ఆమెకు కరోనా సోకడంతో హోం ఐసొలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ‘నేషన
Read Moreభారత ప్రతిష్టను దిగజారుస్తున్నారు
భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను
Read Moreమంకీపాక్స్ అనుమానిత కేసులో ‘నెగెటివ్’ రిపోర్ట్
ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఇటీవల మంకీపాక్స్ లక్షణాలు బయటపడిన బాలిక కు ‘నెగెటివ్’ వచ్చింది. ఆమె నుంచి సేకరించిన శాంపిళ్లకు పుణెలోని నేష
Read Moreఇన్ కం ట్యాక్స్ పోర్టల్ హ్యాక్ కాలేదు
ఈ-ఫైలింగ్ పోర్టల్లో సెర్చ్ ఆప్షన్ సరిగా పనిచేయకపోవడాన్ని పరిశీలించాల్సిందిగా సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫోసిస్ను ఆదేశించినట్లు
Read Moreఅవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి అరెస్టు
అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధుసింగ్ ధరమ్సోత్ను విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. మంగళవారం తెల్లవారుజామున ధరమ్&zw
Read Moreసింగర్ సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్
ఇటీవల హత్యకు గురైన ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. పంజాబ్ లోని మాన్సా జిల్లా మూసా గ్రామ
Read More












