దేశం

కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పు చేయం

కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలామ్ ల ఫొటోలనూ ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోందంటూ జరిగిన ప్రచారంలో వాస్

Read More

నుపుర్ శర్మకు బెదిరింపులు

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని.. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నాయకురాలు నుపుర్ శర్మ ఢిల్లీ

Read More

షెహబాజ్ నీతులు చెప్పడం మానుకో

భారత్ లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ పై భారత్ ఘాటుగా స్పందించింది. మైనారిటీ హక్కుల గు

Read More

హ్యాట్సాఫ్ కండక్టరన్నా... నెటిజన్లు ఫిదా

బస్సు ఎక్కిన ప్రయాణికులకు ముందుగా ఆర్టీసీ కండక్టర్ చేప్పే పని.. టికెట్ తీసుకొండి ముందు చెకింగ్ ఉందని.. కానీ ఇక్కడో కండక్టర్ మాత్రం కాస్త డిఫరెంట్... బ

Read More

మాస్క్‌‌లు కంపల్సరీ.. భౌతిక దూరం పాటించండి

కరోనా వైరస్‌‌తో జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌‌లు ధరించడంతో పాటు.. భౌతిక దూరం పాటించాలని టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్

Read More

22 వేల అడుగుల ఎత్తులో యోగా

ఉత్తరాఖండ్‌ : ఇండో, టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 22వేల 850 అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్‌లో

Read More

బైకర్ను ఢీకొట్టిన కారు యజమాని

ఢిల్లీలో ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. ఉద్దేశపూర్వకంగా బైకర్ను ఢీకొట్టి పారిపోయాడు. ఢిల్లీ అర్జన్ఘడ్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీ

Read More

సుశాంత్ పేరుతో హోటల్ యజమానికి రూ.8 లక్షల టోకరా

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా తీస్తామంటూ ఓ హోటల్​ యజమానిని బురిడీ కొట్టించారు దుండగులు. హోటల్​లోనే సంవత్సరంపాటు ఉంటూ, అద్దె

Read More

కాసేపట్లో ఏపీ టెన్త్‌ ఫలితాల విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను కాసేపట్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స&zwn

Read More

కేరళలో నోరో వైరస్ కలకలం

కేరళలో నోరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధృవీకరించారు. అంటువ్యాధి అయిన నోరో వైరస్

Read More

వరుసగా రెండో రోజు 4 వేలకుపైగా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం (జూన్ 5న) 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నేడు మరో 4

Read More

క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు.. బీజేపీ..

హైదరాబాద్: గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటారా అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. గాంధీని గాడ్సే చంపడం కరెక్ట్ అని, గాడ్సే నిజమైన దేశభక్తుడ

Read More

ఢిల్లీకి బీజేపీ కార్పొరేటర్లు..

జీహెచ్ఎంసీ బీజేపీ కార్పోరేటర్లకు ప్రధాని మోదీ నుంచి పిలుపు అందింది. ఈ మేరకు వారికి ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు.

Read More