దేశం
మహారాష్ట్రలో పెరుగుతున్న కొవిడ్ కేసులు
మహారాష్ట్రలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని అడిషనల్ చీఫ్ సెక్
Read Moreకోవిడ్ పై ఆందోళన అవసరం లేదు
కేరళలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాలైన ఎర్నాకుళం, తిరువునంతపురం, కొట్టాయంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగు
Read Moreసెల్ఫోన్ టార్చ్తో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స
పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు ఉండడంతో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో క
Read Moreచెట్టు మీద పండ్లను ఇలా కోయొచ్చా..! ఫిదా అయిన మహీంద్రా
చెట్ల మీద ఉండే పండ్లను కోయడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. చెట్టు ఎక్కి పండ్లను కోసే సమయంలో గాయాలపాలవుతుంటారు. వీరి సమస్యకు ఓ వ్యక్తి చెక్ పెట్ట
Read Moreట్రెండింగ్ లో #HBDFatherOfCorruption హాష్ ట్యాగ్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 98వ పుట్టినరోజు సందర్భంగా ఓ పక్క డీఎంకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం కొందరు ఆయనకు వ
Read Moreరాజ్యసభ ఎన్నికలు.. 41 మంది ఏకగ్రీవం
రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవమయ్యారు. బీజేపీ పార్టీ నుంచి 14 మంది పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, ఏపీ రాష్ట్రం నుంచి నలుగు
Read Moreఆశయమే ఆశగా.. ఒంటికాలితో పాఠశాలకు వెళ్తున్న బాలుడు
చాలా మంది టాలెంట్ ఉన్నా.. నేర్చుకోవాలన్న తపన, పట్టుదల ఉన్నా.. సాయమందించే చేయి తోడు లేక వెనకే ఉండిపోతారు. ఆత్మవిశ్వాసానికి తోడుగా సరైన సౌకర్యాలూ ఉంటే..
Read Moreఅమెరికా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
మైనారిటీలపై దాడులు పెరిగాయన్న అమెరికా రిపోర్ట్పై ఇండియా మండిపాటు న్యూఢిల్లీ: మన దేశంలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని, చాలా చోట్ల హత్యలు, ద
Read Moreదేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్న మోడీ
వారసత్వ రాజకీయాల వల్ల ట్యాలెంట్ చచ్చిపోతోంది: ప్రధాని మోడీ యువతకు అవకాశాలు రావాలంటే వారసత్వం పోవాలని వ్యాఖ్య రాష్ట్రపతి కోవింద్ స్వగ్రామం పరౌ
Read Moreరాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కె.లక్ష్మణ్
లక్నో: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నంతో రాజ్యసభ ఎన్నికలకు సంబ
Read Moreఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. భారత కుబేరుల జాబితాలో తొలిస్థానం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐ
Read Moreఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ : లవ్ మ్యారేజ్ అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆర్య సమాజ్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోని సందర్భంలో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకోవడం కామ
Read Moreజమ్మూ కశ్మీర్ ఘటనలపై అమిత్ షా అత్యవసర మీటింగ్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ వరుసదాడులపై శుక్రవారం హోం మినిస్టర్ అమిత్ షా హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దో
Read More












