దేశం
మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ఒకే
రాష్ట్రపతి ఎన్నిక దేశంలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ ఎన్నికలో గెలుపుకోసం అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి
Read Moreబొగ్గు కుంభకోణం కేసులో అభిషేక్ బెనర్జీ భార్యను ప్రశ్నిస్తున్న సీబీఐ
బొగ్గు స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) విచారిస్తోంది. కోల్కతా
Read Moreప్రతిష్టాత్మక ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రారంభం
సైన్యంలోని త్రివిధ దళాల్లో సేవచేయాలని భావించే యువతకు అవకాశాన్ని కల్పించే ప్రతిష్టాత్మక ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ స్కీమ్ ను రక్షణ మంత
Read Moreఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న గురేజ్ వ్యాలీలోని కేఫ్
దేశంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బిజినెస్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. పలు ఆసక్
Read Moreరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబం
Read Moreఆకట్టుకుంటున్న "గ్రీన్ హౌస్"
ఉత్తరప్రదేశ్లోని షాగంజ్ పట్టణానికి దేశ, విదేశాల పర్యాటకులు కూడా వెళ్తుంటారు. అలా అని అక్కడేదో చారిత్రక కట్టడం ఉందని అనుకోకండి. ఆ పర్యాటకులంతా వెళ్లేద
Read Moreరెండో రోజు రాహుల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. రెండో రోజు ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. ముందుగా ప్రియాంకతో AICC ఆఫీస్ కు వచ్చిన రాహ
Read Moreచెత్తను సేకరించేందుకు గార్బేజ్ బ్యాంకు
తమిళనాడులోని విరుదునగర్ లో విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు బాధ్యతగా నడుం బిగించారు. ప్లాస
Read Moreవచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది . ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై విపక్షాలు పదేపదే విమర్శలు వ్యక్తం చేస్తున్న న
Read Moreరుతుపవనాల ఎఫెక్ట్.. మహారాష్ట్రలో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వానలు ప్రారంభమయ్యాయి. ముంబయి దాని శివారు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్,
Read Moreసిద్దూ హత్యకు ఆప్ ప్రభుత్వమే కారణం
అకాళీదల్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కు ప్రతి వారం కేజ్రీవాల్ మద్యం &nbs
Read Moreదేశంలో కొత్తగా 6,594 కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచీ 8వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు నేడు కాస్త తగ్గాయి. కొత్తగా 6,594 మందికి క
Read Moreమార్కులే కొలమానం కాదు.. వైరల్ అవుతున్న ఐఏఎస్ టెన్త్ మార్క్స్ లిస్ట్
పరీక్షల్లో మార్కులు తక్కువొస్తే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. దీనిక కారణం ఆ విద్యార్థి పెరిగిన వాతావరణం, చదువు చెప్పిన ఉపాధ్యాయులే కారణం. చిన్న
Read More












