దేశం
డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోడీ
జార్ఖండ్ లోని డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర
Read Moreముంబైలో వరుణుడి బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం అతలాకుతలమైంది. మంగళవా
Read Moreదేశం విడిచిపోకుండా రాజపక్సను అడ్డుకుంటున్న జనం
కొలంబో : శ్రీలంక అధ్యక్షడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశం విడిచి పారిపోదామనుకున్న రాజపక్సకు ఎయిర్పోర్టులో చుక్కెదురైంది
Read Moreబీజేపీపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు
జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్పూర్ హత్య కేసు నిందితుల్లో ఒకరి
Read Moreద్రౌపది ముర్ముకు మద్దతుపై త్వరలో శివసేన క్లారిటీ
ఉద్దవ్ థాక్రే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ముకు మద్దతు తెలపాలని నిర్ణయించారు. నిన్న పార్టీ ఎంపీలతో జరిగిన సమా
Read Moreఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు మరో షాక్
ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో నేతలు ఒక్కొక్కరు ఒక్కోదారి చూసు
Read Moreవిద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా పైలట్ ప్రాజెక్ట్
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ పైలట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూ
Read Moreజమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్కు 4 వేల మంది
జమ్మూ: మూడు రోజుల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర మళ్లీ మొదలైంది. దీంతో జమ్మూ బేస్ క్యాంపు నుంచి 4,026 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. భారీ వరదలు, ప్
Read Moreకాళేశ్వరం భూనిర్వాసితుల కేసులో సర్కారుకు సుప్రీం ఆర్డర్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చ
Read Moreరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి శివసేన మద్దతు!
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఆ పార్టీ ఎంపీలు కోరారు. దీనిపై రెండు రోజుల్లో తన
Read Moreసోనియా గాంధీకి మరోసారి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని
Read Moreప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి ఫన్నీ కామెంట్స్
నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి, ట్రైబల్ వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. జనాభా
Read Moreదేశంలోనే అత్యధిక వయస్సు ఉన్న పులి మృతి
దేశంలోనే అత్యధిక వయస్సు ఉన్న రాజా పులి పశ్చిమ బెంగాల్ లో కన్నుమూసింది. సోమవారం (జులై 11న) తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్లు ఫారెస్ట్ అధికారులు గు
Read More












