దేశం
రేట్లు తగ్గించాలి.. వంట నూనెల కంపెనీలకు కేంద్రం ఆదేశం
వంట నూనె రేటును వారంలో రూ.10 తగ్గించాలె కంపెనీలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: గ్లోబల్గా వంటనూనె ధరలు తగ్గుతున్నందున లోకల్ వంట నూనె
Read Moreముంబైలో కుండపోత వానలు
ముంబై: ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం కూడా కుండపోత వానలు పడ్డాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు సౌత్ ముంబైలో 10.
Read Moreరాజ్యసభకు విజయేంద్రప్రసాద్, ఇళయరాజా, పీటీ ఉషా, వీరేంద్ర హెగ్డే
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ దర్శకులు రాజ
Read Moreఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం
న్యూఢిల్లీ : ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నాగర్కర్నూల్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత మందా జగన్నాథం బాధ్యత&
Read Moreరాజ్యాంగంపై విమర్శలు : కేరళ మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం : భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమా
Read Moreబూస్టర్ డోస్పై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క
Read Moreహిమాచల్లో వరద..ఆరుగురు గల్లంతు
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు పిడుగులు పడి కొన్ని ఇళ్లు ధ్వంసం సిమ్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ హిమాచల్ ప్రదే
Read Moreరేపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పెళ్లి
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. సీఎం భగవంత్ మాన్ గురువారం (జులై 7న) పెళ్లి
Read Moreపోలీసుల కస్టడీలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అమృత్సర్ కోర్టులో హాజరుపర్చిన పంజాబ్ పోలీసులు అమృత్సర్: గ్యాంగ్ స్టర్ రానా కండోవాలియా హత్య కేసులో గ్యాంగ్ స్
Read Moreమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుక
Read Moreకాళీమాతపై టీఎంసీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు
కాళీ మాత పోస్టర్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా కాళీ మాతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయి
Read More300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం
పంజాబ్లో అధికారాన్ని సొంతం చేసుకున్న ఆప్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటోంది. పంజాబ
Read Moreబాల్ థాక్రే లక్ష్యాల కోసమే ఏకమైనం
మహారాష్ట్రలోనే కాదు.. యావత్ దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు ‘ఏక్నాథ్ షిండే’. శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గానికి
Read More












