దేశం
పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
పట్నా: ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రొఫెసర్ తన నిజాయితీని చాటుకున్నాడు. కరోనా సమయంలో పాఠాలు బోధించలేదని తనకు వచ్చిన వేతనాన్ని తిరిగి ఇచ్చేశాడు. 33 నెలల జీతం 24
Read Moreప్రాచీన భాషలను ప్రోత్సహిస్తామన్న మోడీ
నూతన జాతీయ విద్యావిధానం లక్ష్యం సంకుచిత విద్యావ్యవస్థ నుంచి విద్యార్థులను బయటకు తీసురావడమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 21వ శతాబ్ధం ఆధునిక ఆలోచనలత
Read Moreమహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట..?
ముంబై : మహారాష్ట్రంలో ఏక్ నాథ్ షిండే సర్కార్ కేబినెట్ విస్తరణపై సీరియస్ గా ఫోకస్ చేసింది. 45 మంది మంత్రులతో నూతన కేబినెట్ను సీఎం షిండే ఏర్పాటు చ
Read Moreప్రధాని మోదీ అభినందనీయులు
రాజ్యసభకు ఎంపికైన ప్రముఖులు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉష లకు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreపట్టాలపై ఆగిపోయిన డీసీఎంను ఢీకొట్టిన రైలు
కర్నాటక బీదర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బల్కీ క్రాసింగ్ వద్ద ఓ డీసీఎం పట్టాలు దాటుతుండగా రైల్వే గేటు పడింది. అకస్మాత్తుగా గేటు పడటంతో వాహన
Read Moreబియాస్ నదిలో కొనసాగుతున్న గాలింపు
బియాస్ నదిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకవైపు నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఐటీబీపీ సిబ్బంది ప్రాణాలకు తెగ
Read Moreనిరాడంబరంగా పంజాబ్ సీఎం వివాహం
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ వివాహం నిరాడంబరంగా జరిగింది. సిక్కు సంప్రదాయ పద్దతిలో డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పెళ్లి చేసుకున్న
Read Moreదేశంలో కొత్తగా ఒమిక్రాన్ BA.2.75 వేరియంట్
కరోనా కొత్త వేరియంట్ భారత్లో బయటపడింది. ఒమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త సబ్ వేరియంట్ BA.2.75 ఇండియాలో కనుగొన్నట్లు WHO వెల్లడించింది. అయితే ఈ వై
Read Moreకన్హయ్య లాల్ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో దుండుగల చేతిలో దారుణహత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ కుమారులకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగా
Read Moreమళ్లీ పెరిగిన కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,930 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,6
Read Moreతల్లి, కూతుళ్లు కలిసి బోర్డ్ ఎగ్జామ్స్ క్లియర్
సంకల్పం బలంగా ఉండాలి కానీ మనిషి సాధించిలేనిదంటూ ఏదీ ఉండదు. అందుకు ఉదాహరణ త్రిపురకు చెందిన షీలా రాణి దాస్. చదువుకోవాలన్న కోరిక బలంగా ఉన్నా పరిస్థి
Read Moreభారత జలాల్లోకి ప్రవేశించిన నలుగురు పాక్ జాలర్లు అరెస్ట్
భారత్ లోకి చొరబడుతున్న నలుగురు పాక్ మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో హరామి కాల్వ ద్వారా భారత్ లోకి ప్రవే
Read Moreరాజీనామా నా వ్యక్తిగత నిర్ణయం
కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కేబినెట్ పదవికి రాజ
Read More












