దేశం

గుజరాత్లో వరద బాధలు వర్ణనాతీతం

భారీ వర్షాలు గుజరాత్ను ముంచెత్తుతున్నాయి. వరదలతో  గుజరాత్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరావళి జిల్లాలో  భారీ వర్షాలు బీభత్సం సృష్టించా

Read More

సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​పంపింది. ఈ రోజు (బుధవారం జులై20)న  ఉదయం 11 గంటలకు విచా

Read More

నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్లు చేసి సస్పెన్షన్​కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై

Read More

కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి

కొల్లం/న్యూఢిల్లీ : అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ ఉన్నత విద్యా శ

Read More

ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తయ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. ర

Read More

అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ వెనుక రాజకీయ దురుద్దేశం

ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. శ్రీలంక సంక్షోభంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ దేశ పరిస్థితితో పాటు ఏపీ, తెలంగాణ అప్పులను సైత

Read More

రెండేళ్ల తర్వాత కన్వర్ యాత్ర

జూలై 18వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఘజియాబాద్ డీఎం ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ కింద ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కన్వ

Read More

రైలులో LDF కన్వీనర్ జయరాజన్ ప్రయాణం

తాను జన్మలో ఇండిగో విమానం (IndiGo airlines) ఎక్కనని కేరళ LDF కన్వీనర్ శపథం చేశారు. తానే కాకుండా కుటుంబసభ్యులు కూడా ఆ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణి

Read More

రైలు ప్రయాణీకులకు స్వల్ప ఊరట

రైలు ప్రయాణీకులకు స్వల్ప ఊరట లభించింది. ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై సర్వీసు ఛార్జీ వేయడంపై వచ్చిన విమర్శలకు రైల్వే శాఖ స్పందించింది. భోజనం, పానీయాలపై

Read More

ద్రౌపది ముర్ము ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు

ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు

Read More

బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం వేగవంతం చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమావేశమయ్యారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల సమస్య

Read More

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్లకు ఇబ్బందులు

ఎక్కడో తప్పు జరిగింది కాబట్టే ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ధాన్యం సేకరణను&nb

Read More

పన్నీర్ సెల్వం స్థానంలో ఉదయ్ కుమార్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్  సెల్వం బహిష్కరణతో అసెంబ్లీలో ఖాళీ అయిన  డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానాన్ని  అన్నాడీఎంకే  .. ఆర్&z

Read More