దేశం

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు

నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. రాజకీ

Read More

రాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఢిల్లీ : భారత 15వ రాష్ట్రపతి ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పార్

Read More

ఆస్పత్రిలో చేరిన పంజాబ్‌ సీఎం మాన్‌

ఢిల్లీ : పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(48) ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతతో బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంద

Read More

పార్లమెంట్లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశం

కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశయ్యారు. ఈ సమావేశానికి  కాంగ్రెస్,డ

Read More

24 గంటల్లో.. దేశంలో 21 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 21వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.25శాతంగా ఉంది. యాక్టివ్&zwn

Read More

చండీగఢ్ను వణికిస్తున్న వానలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాన్ స్టాప్గా పడుతున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు చండీగఢ్లో వర్షాలు బీభత్సం సృష్ట

Read More

పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఎస్సై తాపత్రయం

ఈ రోజుల్లో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. రోజురోజుకూ పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫ

Read More

ముర్ము స్వగ్రామంలో సంబరాలకు సర్వం సిద్ధం

ఢిల్లీ : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపును ఆకాంక్షిస్తూ ఆమె స్వగ్రామం సంబరాలకు సిద్ధమైంది. తీపి వంటకాలు, ప్రత్యేక నృత్యాల కార్యక్రమాలకు ముర్ము గ్రా

Read More

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. సప్తగిరులు గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న

Read More

ఈడీ ఎదుట హాజరు కానున్న సోనియా

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను ఎన్ఫో

Read More

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధం

రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.  ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఓట్ల ల

Read More

కొత్త రూల్ : ఏడాది మాత్రమే వర్క్ ఫ్రం హోం

వర్క్ ఫ్రం హోంపై కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది.స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) పరిధిలోని ఉద్యోగులు ఏడాది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేసుకునేందుకు అనుమతినిచ

Read More

టోల్బూత్ ను ఢీకొట్టిన అంబులెన్స్..నలుగురు మృతి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి టోల్ బూత్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించార

Read More