దేశం

నుపుర్ శర్మకు సుప్రీంలో తాత్కాలిక ఊర‌ట

సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు తాత్కాలిక ఊర‌ట ల‌భించింది. నుపుర్ ను ఇప్పట్లో అరెస్టు చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.జ&z

Read More

హర్యానాలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ ఆఫీసర్‌ను ట్రక్కు ఎక్కించి హత్య చేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో

Read More

గో ఫ‌స్ట్ విమానాల్లో సాంకేతిక లోపాలు

న్యూఢిల్లీ: గో ఫ‌స్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక స‌మ‌స్యలు ఉత్పన్నమయ్యాయి. ముంబై నుంచి లేహ్‌, ఆ త‌ర్వాత శ్రీన&z

Read More

తిరుగుబాటు ఎంపీలకు ‘వై’ కేటగిరీ భద్రత

ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. శివసేన పార్టీకి ప్రస్తుతం 19మంది ఎ

Read More

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదల పరిస్థితి భయంకరంగా ఉంద

Read More

అగ్నిపథ్ పై దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం

త్రివిధ దళాల్లో నియామకాల కోసం ఇటీవల కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ... దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిం

Read More

వరద ఉద్ధృతికి స్కూల్ బస్సు బోల్తా

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చంపావత్ సమీపంలోని తనకాపూర్ దగ్గర రోడ్డుపైనుంచి వరద ప్రవహిస్తుంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన స్కూల్ బస్స

Read More

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నామినేషన్

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా  పార్లమెంట్‌లో నామినేషన్‌ ను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధ

Read More

విపక్షాల ఆందోళన ..లోక్ సభ వాయిదా

విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటకు వాయిదా పడింది. లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే ప్రతిపక్ష ఎంపీలు ధరల పెరుగుదలపై భగ్గమన్నారు. జీఎస్టీ,

Read More

'మహా' వరద బీభత్సం

వరదలతో మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. మహారాష్ట్ర రూరల్ ఏరియాల్లో వరదలు భయానక పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా చంద్రాపూర్ లో వరదలతో ప్రజలు తీవ్ర అవస్థల

Read More

24 గంటల్లో 15,528 కేసులు నమోదు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,528 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,37,69,599కు

Read More

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను దేశవ్యాప్తంగా అల్లర్లు చోటుచ

Read More

ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై పార్లమెంట్ దద్దలిల్లుతోంది. ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్

Read More