దేశం

రబీలో ఎరువుల సబ్సిడీకి రూ.22 వేల కోట్లు

రబీలో ఎరువుల  సబ్సిడీకి రూ.22 వేల కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం  డీఏపీకి పాత ధరనే.. బస్తా రూ.1,350  ఎన్పీకే రూ.1,470.. ఎంఓపీ రూ

Read More

ఇంట్లోనే ప్రత్యర్థి.. భర్తపై భార్య పోటీ

భర్తపై భార్య పోటీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇంట్లోనే ప్రత్యర్థి రాజస్థాన్‌‌లోని దంతా రామ్​గఢ్​లో దంపతుల పోరు! జైపూర్‌‌&z

Read More

ట్రాక్టర్​తో తొక్కించి తమ్ముడి హత్య

ట్రాక్టర్​తో తొక్కించి తమ్ముడి హత్య రాజస్థాన్​లోని భరత్​పూర్​లో ఘటన రెండు కుటుంబాల మధ్య భూ వివాదమే కారణం న్యూఢిల్లీ: భూమిపై యాజమాన్య హక్కు

Read More

డొక్కు సైకిల్ మీద కాలేజీకి వెళ్లా.. ఆటోబయోగ్రఫీలో ఇస్రో చైర్మన్ సోమనాథ్

తిరువనంతపురం: హాస్టల్ ఫీజు కట్టలేక ఓ చిన్న రూమ్​లో ఉంటూ టీకేఎం ఇంజనీరింగ్ కాలేజీలో తాను చదువుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కాలేజీకి బస్సుల

Read More

మిజోరం ఎన్నికల బరిలో 112 మంది కోటీశ్వరులు

మిజోరం ఎన్నికల బరిలో 112 మంది కోటీశ్వరులు నామినేషన్ ​వేసిన 64 శాతం మంది కరోడ్ పతులే ఆప్​ స్టేట్​ చీఫ్​కు అత్యధికంగా రూ.69 కోట్ల ఆస్తులు ఐజ

Read More

ఇండియా ప్లేస్​లో భారత్.. ఎన్​సీఈఆర్​టీ కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ: పాఠశాలల పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనిం

Read More

ద్వారక ఆలయంలో ముఖేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్​అధినేత ముకేశ్​అంబానీ (Mukesh Ambani) దేవ్‌భూమి (Devbhumi )ని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయ

Read More

వ‌య‌నాడ్ గ‌బ్బిలాల్లో నిపా వైర‌స్‌..కేరళ ప్రభుత్వం హెచ్చరిక

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఐసీఎంఆర్‌ ఇచ్చిన నివేదికను గుర్తు చేస్

Read More

దసరా సేల్స్: 10 సెకనులకు ఒక వాహనం అమ్ముడైంది

దసరా పండుగ సందర్భంగా పలు కంపెనీలు, దుకాణాలు స్పెషల్ ఆఫర్సు ప్రకటించాయి.   అలాగే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు (Ola Scooter) ఈవీ ఫెస్ట్ పేరు

Read More

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహుర్తం తేదీ ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి 2024, జనవరి 22

Read More

నకిలీ డిగ్రీ విమర్శలపై దూబే కౌంటర్​

ఢిల్లీ: తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రా, బీజేపీ ఎంపీ నిషికాంత్​ దూబే వివాదం మరింత ముదురుతోంది. మహువా డబ్బులు తీసుకుని మోదీకి వ్యతిరేకంగా

Read More

యూపీలో రైలు ప్రమాదం.. పటాల్కోట్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు..

ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం జరిగింది. పటాల్ కోట్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. భారీగా మంటలు ఎగిసి పడటంతో రెండు బోగీల్లో దట్టమైన మంటలు

Read More

అక్టోబర్ 26 పద్మనాభ ద్వాదశి.. ఈరోజున విష్ణువును పూజిస్తే....

హిందూ పురాణాల ప్రకారం ఆశ్వయుజ శుద్ద ద్వాదశి ( అక్టోబర్ 26) విష్ణువును పూజిస్తే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్

Read More