దేశం
కర్నాటక మీద పగతీర్చుకుంటున్నారా?..మోదీకి సీఎం సిద్ధరామయ్య ప్రశ్న
బెంగళూరు: కర్నాటకకు కరువు సాయం అందించడంలో జాప్యం చేస్తున్నారని ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ రాష్ట్రంపై బీజేపీ ప్రభు
Read Moreనీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించండి
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు విజ్ఞప్
Read Moreరూ. 2లకే ఆవుపేడ .. స్టూడెంట్స్కు ఫ్రీ ల్యాప్టాప్ : అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పా
Read MoreHealth Tips: ముక్కు దిబ్బడ నివారణకు వంటింటి చిట్కాలు..
ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. ముక్కులోని మెత్తని సైనస్ ఉబ్బడం వల్ల ముక్కు దిబ్బెడ వస్తుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వచ్చినప
Read MoreRIL Industries: నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ..షేర్ హోల్డర్స్ ఆమోదం
రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ నియమకానికి దాని షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. అవసరమైన దా
Read Moreఆయిల్ అయిపోయింది: పాకిస్తాన్లో 500 విమానాలు క్యాన్సిల్..
పక్కదేశం పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ క్రైసిస్ తో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. గ్యాస్ ధరలు మూడు రెట్లు
Read Moreముంబై గ్రేట్ : 43 రోజుల్లో 20 వేల మంది అవయవ దానానికి సంతకాలు
మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇతరులకు ప్రాణం పోసేందుకు ముందుకొచ్చారు. వేరే వారిని బతికించడం కంటే గొప్ప సేవ మానవా
Read Moreమహారాష్ట్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అక్టోబర్ 27 న సాయంత్రం కొన్ని కోచ్ల
Read Moreమా దేశాన్ని భారత దళాలు వీడాలి : మాల్దీవులు కొత్త అధ్యక్షుడి రిక్వెస్ట్
మాల్దీవులు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు మొహ్మద్ మయిజ్జు అన
Read MoreDiwali Special : దీపావళి ఐదు రోజుల పండగ అని.. ఎంత మందికి తెలుసు..!
చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే పండుగ దీపావళి. జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకొనే సంతోషాల సంబరమిది.
Read Moreమోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న జగద్గురు
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా చిత్రకూట్లో ప్రధాని నరేంద్ర మోదీ.. తులసీ పీఠానికి చెందిన జగద్గురు రామానందాచార్యుల ఆశీస్సులు తీసుకున్నారు. శ్ర
Read Moreమనసులే కరగని లోకం : రిక్షాలో తండ్రి.. 35 కిలోమీటర్లు రిక్షా తొక్కిన 14ఏళ్ల బాలిక
తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు.. కదలలేడు.. మంచంపై ఉన్నాడు.. ఎలాగైనా తండ్రిని కాపాడుకోవటానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అయినా ఆ 14
Read Moreదేశంలో ఉల్లి మంటలు : ముందుగానే అలర్ట్ అయిన సర్కార్
ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం నుంచి ఉల్లి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారం క్రితం కిలో రూ.30 రూపాయలున్న ఉల్లి ధర.. దాదాపు 57 శాతం పెరిగి
Read More












