దేశం

డబ్బులే డబ్బులంట : 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఏసీబీ రైడ్స్

కర్ణాటకలోని లోకాయుక్త అధికారులు 17 మంది ప్రభుత్వ అధికారులకు చెందిన 70కి పైగా ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో నగదు, బంగారం, స్థిర

Read More

డబ్బులు పోసుకున్నారు : కోల్ కతాలో 6 రోజుల్లో.. 11 వందల కోట్ల రెస్టారెంట్ వ్యాపారం..

ఎప్పటిలాగే కోల్ కతాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సారి ఈ వేడుకల సందర్భంగా అక్కడి రెస్టారెంట్లు కూడా ఈ సమయంలో లాభాలను అంది పుచ్చుకోవడం గమన

Read More

Delhi liquor scam case: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాంలో ఆయనకు బెయిల్ నిరాకరించింది సుప్రీం కోర్టు.  పిటిషన

Read More

కేరళ పేలుళ్లతో ఢిల్లీలో హై అలర్ట్

ఇటీవల జరిగిన కేరళలో పేలుళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు నగరం, దాని సరిహద్దుల చుట్టూ ప్రత్యేక బృందాలతో అసాధారణ కార్యక

Read More

ఏం టాలెంట్ బాసూ : బైక్ స్టంట్స్ చేసినట్లు.. ట్రాక్టర్ తో వండర్స్ చేసిన రైతు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రదర్శనలో ట్రాక్టర్‌పై విన్యాసాలు చేస్తూ ఓ వ్యక్తి నుజ్జునుజ్జడయ్యాడు. ఈ ఘటనను అక్కడ

Read More

ఇండియా బిగ్గెస్ట్ డేటా లీక్ : 81 కోట్ల మంది ఆరోగ్యం వివరాలు అమ్మకం..?

దేశంలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డేటా లీక్ కేసుల్లో ఒకటైన ఓ కేసు ఇటీవలే వెలుగులోకి వచ్చింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో 81.5 కోట

Read More

Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం.. 14కి చేరిన మృతులు

ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపురంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య  14 కు చేరింది. సుమారు వంద మందికి పైగా ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. ఘటనాస

Read More

యువశక్తిని ఏకం చేసేందుకు మేరా యువ భారత్: ప్రధాని మోదీ

అక్టోబర్ 31న ప్రారంభిస్తున్నం: ప్రధాని మోదీ బైభారత్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని పిలుపు సర్దార్ వల్లభ్‌‌ భాయ్ పటేల

Read More

ఎన్​డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏకు మేడిగడ్డ డాక్యుమెంట్లు

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కేరళలో పేలుళ్లు ఇద్దరు మృతి.. లొంగిపోయిన నిందితుడు

వీరిలో కొందరి పరిస్థితి విషమం క్రైస్తవ మత ప్రార్థనలు జరుగుతుండగా ఘటన పేలుళ్లకు ఐఈడీ వినియోగించినట్టు డీజీపీ వెల్లడి కేరళలోని ఎర్నాకులం జిల

Read More

కొచ్చి పేలుళ్లతో ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం కొచ్చిలోని క్రిస్టియన్ గ్రూపు కన్వెన్షన్ సెంటర్‌‌లో బాంబు పేలుడు జరగడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా ఆది

Read More

యుద్ధం ఆపి.. శాంతిని స్థాపించాలి: ప్రధాని

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు యుద్ధం ఆపేసి.. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. చర్చల ద్వారా సమస్

Read More

కిరాణా సామాను ఇచ్చేందుకు వెళ్లి.. మహిళపై అత్యాచారం

    నోయిడాలో డెలివరీ బాయ్ ఘోరం     పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని పరార్ న్యూఢిల్లీ: కిరాణా సరు

Read More