దేశం

త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లు ఇంద్రసేనా రెడ్డి

త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం (అక్టోబర్​ 26న) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆ

Read More

కిలో ఉల్లి రూ.45.. ఒక్కసారిగా డబుల్ అయిన రేట్లు

మొన్నటి వరకు టమాటా... ఇప్పుడు ఉల్లి.. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఉల్లి పేరు వింటేనే మధ్య తరగతి కుటుంబీలు భయపడిపోతున్నారు. డిమాండ్

Read More

షిరిడి సాయిబాబాకు మోదీ ప్రత్యేక పూజలు

షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయ నూతన 'దర్శన క్యూ కాంప్లెక్స్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 86 లక్షల మందికి పైగా రైతులకు

Read More

వివాదంలో నరోత్తమ్ మిశ్రా.. హేమామాలినిపై కీలక వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా  వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..  దాతియాలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ..  

Read More

రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారుడికి ఈడీ సమన్లు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌ కు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చ

Read More

సెల్యూట్ సార్ : పాముకు గుండెపోటు.. పాము నోట్లో నోరు పెట్టి.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్

ఇప్పుడు గుండెపోట్లు కామన్ అయ్యాయి.. ఏ నిమిషానికి ఏమి జరుగును అన్నట్లు జీవితం తయారైంది.. కళ్ల ముందు నిక్షేపంగా ఉన్న వ్యక్తి.. కను రెప్పపాటులో కుప్పకూలి

Read More

షావర్మా చికెన్ తిని చనిపోయాడు.. రెస్టారెంట్ మూసివేత

షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్‌తో చికిత్స పొందుతూ ఓ 24 ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో అక్టోబర్ 25న చోటుచేసుకుంది. అనంతరం ఫుడ్ ఆఫర్

Read More

అవాక్కయ్యారా : యుద్ధ విమానం ఆయిల్ ట్యాంకులు ఊడి పడ్డాయి.. ట్రక్కుల్లో ఎత్తుకెళ్లిన ఆర్మీ

భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానం నుంచి రెండు ఇంధన ట్యాంకులు వేరయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని BKT ప్రాంతంలో ఉన్న ఘాజీపూర్ గ్రామ పొలాల్లో

Read More

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 283 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛత్ పూజకు ముందు, భారతీయ రైల్వేలు ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు, రద్దీని క్లియర్ చేయడానికి 283 ప్రత్యేక రైళ్లను ప్రా

Read More

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 12మంది మృతి

ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో 12మంది మృతి చెందారు. ఈ   ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. గ

Read More

కాళేశ్వరం.. పిచ్చి తుగ్లక్​ డిజైన్: కిషన్​రెడ్డి

   అలాంటిది ఎవరో కుట్ర చేశారంటూ కేసు పెడ్తరా?: కిషన్​రెడ్డి     ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన కేసీఆర్ ఫ్యామిలీ​ ఇప్పుడెందుకు

Read More

తమిళనాడు రాజ్‌‌భవన్‌‌పై పెట్రోల్‌‌ బాంబు దాడి

చెన్నై: తమిళనాడు గవర్నర్ హౌస్​పై ఓ వ్యక్తి పెట్రోల్‌‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడు బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని రాజ్‌&zwn

Read More

రామ మందిరం ప్రారంభోత్సవానికి రండి.. మోదీకి ఆహ్వానం

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వె

Read More