దేశం
రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం: సెలవు ప్రకటించిన హిమాచల్ ప్రభుత్వం
అయోధ్య రామ మందిరంలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవానికి అంతా సిద్ధమైంది. ఆలయ ప్రాంగణం అంతా పూల అలంకరణతో, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపో
Read Moreజైశ్రీరాం..అయోధ్య దర్శనం మోక్షదాయకం .. సప్తపురాల్లో ఇదే ఫస్ట్ క్షేత్రం
మోక్షం లభిస్తే మరుజన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మోక్షం కోసం ఏడు పుణ్య నగరాలను సందర్శించాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందులో అయోధ్
Read Moreశ్రీరాముడు దీపం వెలిగించి ఎక్కడ పూజలు చేశారో తెలుసా....
రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలైలంది. శ్రీరాముడు దీప
Read Moreఅయోధ్య బాలరామయ్య దర్శన వేళలు -.... పాటించాల్సిన నిబంధనలు
జన్మభూమిలో దశరథ రాముడు కొలువయ్యే సమయం ఆసన్నమవుతోంది. దశరథ రాముడిని కన్నులారా దర్శించుకునేందుకు భక్తులు తపించిపోతున్నారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శిం
Read Moreఅంతా రామమయం.. 100కు పైగా టెస్లా కార్లతో లైట్ షో
అయోధ్యలో చారిత్రాత్మకమైన రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని గంటల సమయమే ఉంది. ఈ సందర్భంగా హ్యూస్టన్లోని భారతీయ అమెరికన్ భక్తులు వినూత్నంగా రామ భక్
Read Moreఆఫ్ఘనిస్తాన్లో కూలిన భారత విమానం.. కన్ఫర్మ్ చేసిన తాలిబన్లు
మాస్కోకు వెళుతున్న భారత విమానం జనవరి 20న బదక్షన్లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయిందని ఆఫ్ఘనిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. బదక్షన్లోని త
Read More'రామ్ ఆయేంగే'.. డ్యాన్స్ తో రామ భక్తిని చాటుకున్న టీచర్, స్టూడెంట్స్
జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముందు సమాజంలోని అన్ని వర్గాలను రామమందిర ప్రారంభోత్సవం ఫీవర్ పట్టుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన
Read Moreఅయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నది వీళ్లే
కొన్నేళ్లుగా హిందువులు ఎంతోగానో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానాకి అంతా సిద్ధమైంది. జనవరి 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా బాల రాముడి విగ్రహ
Read Moreరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ.. పబ్లిక్ హాలిడే ప్రకటించిన రాష్ట్రాలివే
జనవరి 22న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' రోజున పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర, హర
Read Moreరామ మందిర ఉంగరాలకు పుల్ డిమాండ్
బాలరాముడి ప్రాణప్రతిష్టకు అయోధ్య అంగరంగా వైభవంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఎప్పుడెప్పు
Read Moreజై శ్రీరాం.. అరిచల్ మునై పాయింట్ వద్ద మోదీ పూజలు
అయోధ్యలోని రామ మందిరపు ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈ మహా వేడుకను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడ
Read Moreఅయోధ్యకు వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలనూ చూసేయండి మరి
జనవరి 22న రామమందిర శంకుస్థాపన జరగనుండగా, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ వేడుకకు సుమారు 7వేల మంది హా
Read Moreపురుషుడిగా మారి తండ్రయ్యాడు.. ఎవరీ లలిత్ సాల్వే?
మహారాష్ట్రకు చెందిన లలిత్ కుమార్ సాల్వే(36) తండ్రయ్యాడు. అయితే ఇది సాధరణ విషయమైతే కాదండోయ్.. 1988లో పుట్టిన లలిత్ కుమార్ పుట్టకతో స్త్రీ.
Read More











