దేశం
అయోధ్యలో ఆ 84 సెకన్లలో..శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ..ఆ సమయంలోనే దేశంలో..
అయోధ్యలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది..2024, జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ము
Read Moreరామా.. బాల రామా.. ఏమా ముఖ వర్చస్సు
అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడు.. బాల రాముడి ముఖారవిందం ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నలకు ఈ ఫొటోనే సాక్ష్యం.. అయోధ్య గర్భ గుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్న ఆ రా
Read Moreతిరుమల TTD తరహాలో..అయోధ్య రామయ్య ఛానెల్..
అయోధ్య.. అయోధ్య.. జై శ్రీరాం ఇప్పుడు ఇదే నినాదం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఉత్తర భారతంలోనే అతిపెద్ద ఆలయంగా.. దేశంలో మూడో అతి పెద్ద ఆలయంగా.. ప్రతి హ
Read Moreగాల్లో ఉండగానే.. బోయింగ్ విమానానికి మంటలు
రన్నింగ్ ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జనవరి 18 రాత్రి మియామి ఇంటర్నేషనల్ ఎయిరో పో
Read Moreభారీ అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలతో సహా ఆరుగురు సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ దారుణ సంఘటన జనవరి 18వ తేదీ గురువారం
Read Moreరైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 5696 ఖాళీలు
దేశవ్యాప్తంగా రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB). మొత్తం 5,696 లోకో ఫైలట్ పో
Read Moreభారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్ లో మ
Read Moreక్రైం మిస్టరీ : ప్రియురాలిని హత్య చేసి.. కోడ్ చెప్పి ఆత్మహత్య
ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు అదే రోజున తాను కూడా అత్మహత్య చేసుకున్నాడు. అత్మహత్య చేసుకునే ముందు తన ఫోన్ లో ఓ కోడ్తో సూసైడ్ లెటర్ రాశాడు. ద
Read Moreజై శ్రీరాం : ఆరు ఇంచుల నుంచి ఎనిమిది అడుగుల వరకు.. శ్రీరాముడి విగ్రహం
అయోధ్య రాముడు ఎలా ఉన్నాడు.. ఎంత ఉన్నాడు.. ఇప్పుడు ఇదే భక్తులకు ఆసక్తి. అయోధ్య గర్భగుడిలో కొలువయ్యే శ్రీ రాముడు ఎనిమిది అడుగులు ఉన్నాడు.. 200 కేజీల బరు
Read More11 రోజులు మోదీ దీక్ష.. నేలపైనే నిద్ర
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. నాలుగ
Read Moreహిమంత.. అత్యంత అవినీతి సీఎం: రాహుల్ గాంధీ
జోర్హాట్(అస్సాం): దేశంలోనే అత్యంత అవినీతి సీఎం హిమంత బిశ్వ శర్మ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం
Read Moreఇండిగో ఎయిర్ లైన్స్కు రూ. 1.2 కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్ పోర్టులో రన్ వే పక్కనే కూర్చుని ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సింధియా విస్మయం వ్యక్తం చేశారు.
Read Moreజనవరి 22న ఉచిత డెలివరీలు.. ప్రైవేటు హాస్పిటల్ బంపరాఫర్
అయోధ్యలో జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుండటంతో కర్నాటక విజయపుర జిల్లాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ హాస్పిటల్ లో ఈ నెల 18
Read More












