దేశం

ఎస్వీబీసీ ఛానల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం లైవ్

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉదయం 11 : 30 గంటల నుంచి మధ్యాహ్నాం 12: 30 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని  టీటీడీ ఆధ్వ

Read More

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. సెక్షన్ 144 విధింపు

అయోధ్యలోని రామ మందిర 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక, రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు శాంతియుత వేడుకలను నిర్ధారించడ

Read More

ఇదీ యోగి ఇలాకాలో పరిస్థితి.. 60వేల పోలీస్ ఉద్యోగాలకు.. 50 లక్షల మంది దరఖాస్తు

యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో 60,244 కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 50లక్షల యువకులు దరఖాస్తు చేస్తున్నారు. ఈ స్థాయిలో ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్

Read More

రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్(24)ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ

Read More

ఈసారి రిపబ్లిక్​డే వేడుకల్లో ఆర్మీ జంట పరేడ్​

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కర్తవ్య పథ్​లో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్​డే పరేడ్‌లో ఓ ఆర్మీ జంట పాల్గొననుంది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌ల చరిత్రలోనే ఇద

Read More

రామేశ్వరంలో ప్రధాని... రుద్రాక్షమాల ధరించి ఆలయంలో పూజలు

అయోధ్యలో సోమవారం శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దక్షిణాదిన రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా శ

Read More

అయోధ్య సంబురం.. కట్టుదిట్టమైన భద్రత

22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకల సందర్భంగా అయోధ్యలో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.12 వేల మంది పోలీసులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Read More

అరుణాచల్​లోకి ఎంటరైన న్యాయ్ ​యాత్ర

దేశాన్ని కులం, మతం పేరుతో బీజేపీ విభజిస్తున్నదని కాంగ్రెస్ ​అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా ప్రేర

Read More

ప్రతి 15 ఏండ్లకు ఈవీఎంలకే రూ.10 వేల కోట్ల ఖర్చు

జమిలి ఎన్నికలపై కేంద్రానికి ఎన్నికల సంఘం సమాచారం న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రతి 15 ఏండ్లకు ఒకసారి ఈవీఎంలను కొనేందుకు రూ.10 వేల

Read More

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ .. ముగ్గురు నక్సల్స్ మృతి

భద్రాచలం, వెలుగు:  చత్తీస్​గఢ్​లోని బీజాపూర్ జిల్లా నేండ్ర అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్ల

Read More

ఇవ్వాల గుడిలోకి ఆనాటి రామ్ లల్లా

లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా.. న్యూఢిల్లీ, వెలుగు: ఇనుప కంచెల మధ్య చిన్న గుడారంలో పూజలుందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం ఆదివారం

Read More

మయన్మార్‌‌ బార్డర్​ వెంట కంచె వేస్తం : అమిత్‌‌ షా ప్రకటన

ఆ దేశ సైనికుల చొరబాట్ల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: మయన్మార్‌‌  దేశ సైనికులు మిజోరం సరిహద్దుల ద్వారా భారత్&zwnj

Read More

అహో అయోధ్య .. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి

  సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి ఎటుచూసినా భక్తజనం, కాషాయ జెండాలు  నగరమంతా రామమయం     ఎటుచూసినా పోస్టర్లు

Read More