దేశం
OMG : ఐదు అంతస్తుల బిల్డింగ్.. నిలువునా కుప్ప కూలింది
ఐదు అంతస్తుల బిల్డింగ్.. వారం రోజుల క్రితం వరకు బాగానే ఉంది.. అందులో జనం బాగానే ఉన్నారు.. నిక్షేపంగా పదేళ్ల నుంచి ఉంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు.. కా
Read Moreప్రత్యేక విమానంలో.. అయోధ్యకు తిరుమల లడ్డూలు
అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు చేరుకున్నాయి. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ
Read Moreమార్చేయండ్రా పేర్లు : ఢిల్లీలో బాబర్ రోడ్డు.. అయోధ్య మార్గ్ అయ్యిందా..!
న్యూఢిల్లీలోని బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు 'అయోధ్య మార్గ్' స్టిక్కర్ వేశారు. బాబర్ రోడ్డు పేరు మార్చాలని తమ సంస
Read Moreశ్రీరామ భక్తి : జనవరి 22వ తేదీ సెలవు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీ
అయోధ్యలో బాల రాముడికి జనవరి 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ఇచ్చిన సంగతి తెలిసింది. మోదీ నిర్ణయానికి
Read Moreఎల్లలు దాటిన రామ జపం : అమెరికాలోనూ వైభవంగా ఉత్సవాలు
రామమందిర ప్రారంభోత్సవం కోసం ఉత్సాహం భారతదేశంలోనే కాకుండా మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను జరుపుకోవడానికి భారతీయ అమెరికన్లు కూడా
Read Moreసరయూ నదిలో సోలార్ బోట్.. 45ని.ల్లో అయోధ్య చేరుకోవచ్చు
అయోధ్య జనవరి 22న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు సిద్ధమవుతోంది. దీని కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సన్నాహాల్లో భాగంగా మతపరమైన నగరాన్ని మోడల్ సోలార్
Read Moreసాయంత్రంలోగా లొంగిపోవాలని బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: లొంగిపోవడానికి మరింత టైమ్ కావాలంటూ బిల్కిస్ బానో కేసు దోషులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వాటికి విచారణార్హత
Read Moreలాలూ, తేజస్వీకి ఈడీ నోటీసులు
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజ&zwn
Read Moreకాగితపు జాతీయ జెండాలను అగౌరవ పర్చొద్దు : కేంద్ర హోంశాఖ
ఫ్లాగ్ కోడ్ రిలీజ్ చేసిన హోం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: కాగితపు జాతీయ జెండాలను అగౌరవపర్చొద్దని, వేడుకలు ముగిసిన తర్వాత వా
Read Moreఆదివాసీలను అడవి దాటనివ్వట్లే.. న్యాయ్ యాత్రలో బీజేపీపై రాహుల్ ఫైర్
మజులీ: గిరిజనులను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిచారు. వారికి విద్యా ఇతర అవకాశాలను దూరం చేస్తున్నద
Read Moreపీఎంఏవై ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం
షోలాపూర్లో 90 వేల పీఎంఏవై ఇండ్లు పంపిణీ 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెల్లడి మహారాష్ట్రలోని షోలాపూర్లో 90 వేల ఇండ్లు పంపిణీ 2014లో
Read Moreశ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కంటే ముందే బయటికొచ్చిన ఫొటో
51 అంగుళాల ఎత్తు.. 150 కిలోల బరువు ఇప్పటికే గర్భగుడిలో కొలువైన బాల రాముడు మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహం
Read Moreచంద్రుడిపై లొకేషన్ మార్కర్ గా ‘విక్రమ్’
మన ల్యాండర్ పైకి నాసా లేజర్ ప్రయోగం విజయవంతంగా కాంతిని వెనక్కి పంపిన రిఫ్లెక్టర్ చంద్రుడిపై కచ్చితమైన లొకేషన్ గుర్తించే టెక్నాలజీ సక్సెస్
Read More












