నల్గొండ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పశువైద్యాధికారి
గేదెల బీమా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ. 8 వేలు డిమాండ్ రూ. 6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న
Read Moreకోదాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఘటన కోదాడ, వెలుగు : గుర్తు తెలియన
Read Moreకరువులో గోదావరి పరవళ్లు .. ఆలేరులో పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
ఒకవైపు గంధమల్ల నుంచి..మరోవైపు నవాబుపేట నుంచి జలాలు యాదాద్రి, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. గంధమల్ల చెరువులో చే
Read Moreబైకును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి..
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. జిల్లాలోని జడ్చర్ల జాతీయ రహదారి 167 పై లారీ బైకును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
Read Moreగేదెలకు లంచం.. ఏసీబీకి పట్టుబడిన వెటర్నరీ డాక్టర్
రూ.6వేలు లంచం తీసుకంటూ ఓ వెటర్నరీ డాక్టర్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జి
Read Moreరాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు తేజు ఎంపిక
హాలియా, వెలుగు : వచ్చే నెల 1, 2 తేదీల్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అండర్ --17 విభాగంలో జరగనున్న రాష్ర్టస్థాయి ఫుట్బాల్ పోటీలకు నల్లగొండ జిల్లా హాలియా
Read Moreసమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారు
కోదాడ, వెలుగు : సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని ఏపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో జరిగిన
Read Moreఅక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కొండపై ఉన్న పర్వతవర్ధ
Read Moreఏఈవోల సహాయ నిరాకరణ
డిజిటల్ క్రాప్సర్వేకు దూరం 'డీసీఎస్' యాప్ఇన్స్టాల్ చేసుకోనందుకు రెండ్రోజులు ఆబ్సెంట్ సిబ్బంది కొరతతో డిజిటల్ సర్వేకు అడ్డం
Read Moreబీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆశయాలు నెరవేరలే : ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్
పదేండ్ల పాలనలో అమరుల ఆశయాలు కాలగర్భంలో కలిశాయి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. కోట్ల అవినీతి చేశారు టీజేఎస్ అధ్యక్షడు, ఎమ్మెల్సీ ప్రొ. కో
Read Moreయాదగిరిగుట్ట లాడ్జీల్లో తనిఖీలు : సీఐ రమేశ్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని పలు ప్రైవేటు లాడ్జీల్లో సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో రిజిస్టర
Read Moreసన్నాలు సపరేట్..అక్టోబర్ నుంచే కొనుగోళ్లు
వడ్ల కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్దం వచ్చే నెల నుంచి కొనుగోళ్లు సన్నాలు.. దొడ్డు రకం వేర్వేరుగా కొనుగోళ్లు సన్నాలు కేటాయించిన మిల్లులకు జియో ట
Read Moreయాదగిరిగుట్ట గోపురానికి బంగారు తాపడం..80కిలోల దాకా వినియోగించే చాన్స్
దాతల విరాళాలతోపాటు దేవస్థానం నిధుల కేటాయింపు బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యాదగిరిగ
Read More












