నల్గొండ
ఏటీఎంను ధ్వంసం చేసి రూ.23 లక్షలు చోరీ.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్లలోని అద్దంకి–నార్కట్ పల్లి హైవే సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 23 లక్షలను ఎత్తుకెళ్లారు.
Read Moreఒరిజినల్ ఐడీ కార్డు ఉంటేనే గ్రూప్-2 ఎగ్జామ్స్కు ఎంట్రీ
మెహందీ, టాటూలు, నగలు వేసుకోవద్దు అరగంట ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ నేడు, రేపు గ్రూప్–2 ఎగ్జామ్స్ 150 సెంట
Read Moreనర్సన్నకు పైసలే పైసలు..ఏడాది ఆదాయం రూ. 232.77 కోట్లు
యాదాద్రికి పోటెత్తుతున్న భక్తులు గత ఏడాది కంటే రూ. 33.81 కోట్లు అదనం యాదాద్రి, వెలుగు: యాదగిరి నర్సన్న ఇన్కం భారీగా పెరిగింది. గతంలో కంటే భ
Read Moreఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో సీఐ ఎఫైర్ ..ఏం జరిగిందంటే.?
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నల్గొండ టూ టౌన్ సీఐ డానియల్ పై ఫిర్యాదు చేశాడు ఓ భర్త. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తన భార్య ను ట్
Read Moreహుజూర్ నగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ర
Read Moreపేదల సొంతింటి కల నెరవేర్చుస్తాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : పేదల సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అర్హులైనవారికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డ
Read Moreఆలేరును నంబర్ వన్ గా నిలుపుతా : బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్ గా
Read Moreఅర్హులైనవారికే ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే మందల సామేల్
తుంగతుర్తి, వెలుగు : అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఎమ్మెల్యే మందల సామేల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో జరుగుతు
Read Moreనల్గొండ జిల్లా చిట్యాలలో వ్యక్తి హత్య
నల్లగొండ జిల్లా : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రైల్వే స్టేషన్ రోడ్ లో వ్యక్తి హత్య కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల
Read Moreమిల్లుల్లో కనిపించని సీఎంఆర్
సూర్యాపేట జిల్లాలో 8 మిల్లుల్లో రూ.515 కోట్ల బియ్యం పక్కదారి సూర్యాపేట, వెలుగు : కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్
Read Moreచదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదగిరిగుట్ట, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలని హర్యానా గవర్నర్&zwn
Read Moreరేషన్ బియ్యం అక్రమార్కుల ఆస్తులు వంద కోట్లకుపైనే..
పీడీఎస్ అక్రమ రవాణా నిందితుల విచారణలో బయటపడుతున్న నిజాలు పోలీస్ స్టేషన్లలో సెటిల్ మెంట్లు, మాట వినని వాళ్లపై కేసులు ర
Read More108 వాహనాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నియోజకవర్గాలకు కొత్తగా 108 వాహనాలు మంజూరు అయ్యాయి. గురువారం కోదాడ పట్టణంలో జరిగిన కార్యక్రమం
Read More












