మెదక్

జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్కార్డులు పంపిణీ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించా

Read More

చేర్యాల బంద్ను సక్సెస్ చేయాలి : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్

చేర్యాల, వెలుగు : చేర్యాలను డివిజన్​గా ప్రకటించాలని  25న బంద్​ను నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్​ పరమేశ్వర్​ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని

Read More

ఆధునిక పరిశోధనలకు ఇతిహాసాలే మూలం : డీబీ రామాచారి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: ఆధునిక పరిశోధనలకు ప్రాచీన ఇతిహాసాలు, సంస్కృతే మూలమని హైదరాబాద్​యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ కెమిస్ర్టీ ప్రొఫెసర్​, ప్ర

Read More

ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తును చేపట్టి, బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పరితోశ్​పంకజ్​సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్

Read More

40 రోజుల్లో 36 గురుకులాలు .. స్కూళ్ల సందర్శన చేసిన సిద్దిపేట కలెక్టర్

కలెక్టర్ గురుకుల బాట క్షేత్ర స్థాయిలో విస్తృత తనిఖీలు పీహెచ్​సీల పనితీరు పరిశీలన సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి విద్

Read More

రాజకీయం చేయొద్దు.. పార్టీలకు అతీతంగా పథకాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజాప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట కలెక్టరేట్ లో నూతన రేషన్ కార్డు

Read More

పటాన్చెరులో బోనాల సంబురం .. ఫలహార బండి ఊరేగింపు 

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు పట్టణంలో సోమవారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మహంకాళి ఆలయం నుంచి ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు.

Read More

డిసెంబరులో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు : చుక్క రాములు

మెదక్​ టౌన్, వెలుగు: డిసెంబర్ నెల​లో మెదక్​పట్టణంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపా

Read More

నర్సాపూర్ పట్టణంలోని రెండు రూపాయలకే షర్ట్ .. బారులు తీరిన జనాలు

ఉడాయించిన షాప్ ​ఓనర్ నర్సాపూర్, వెలుగు: పట్టణంలోని చేతన్ మేన్స్ వేర్ బట్టల షాపు ఓనర్ 2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ రీల్ పోస్ట్ చేశ

Read More

ఆశ్రమ పాఠశాలల్లో స్టూడెంట్లకు అస్వస్థత ..మోర్గీ మోడల్‌‌ కాలేజీలో ఫుడ్ పాయిజన్‌‌.. 11 మందికి వాంతులు

పెంబి ఆశ్రమ పాఠశాలలో పసుపు, వేపాకు కలిపిన బియ్యం తిన్న స్టూడెంట్లు..  14 మందికి అస్వస్థత నారాయణ్‌‌ఖేడ్‌‌/పెంబి, వెల

Read More

మూడు చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

సిద్దిపేట జిల్లాలో బైక్‌‌ను ఢీకొట్టిన కారు.. తండ్రీకూతురు మృతి నిర్మల్‌‌ జిల్లాలో బ్రిడ్జి కింద పడిన బైక్‌‌.. ఆర్మీ

Read More

చిరుధాన్యాల సాగుపై ఫోకస్ .. డీడీఎస్ లో కొత్త సంఘాల ఏర్పాటు

ఒక్కో సంఘంలో 30 నుంచి 60 మంది సభ్యులు ఆహార భద్రత, ఆరోగ్యమే లక్ష్యం సంగారెడ్డి, వెలుగు: చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తున్న డెక్కన్ డెవలప్

Read More

మోదీ, రఘునందన్ రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

నర్సాపూర్, వెలుగు: హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే 765డీ 63 కిలోమీటర్లు నాలుగు లైన్లుగా చేయడాన్ని హర్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందన్ రావు ఫ్లెక

Read More