మెదక్
బీజేపీకి పంజా విజయ్ రాజీనామా..కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం
మెదక్, వెలుగు: భారతీయ జనతా పార్టీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయ్ కుమార్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్
Read Moreకొమురవెల్లి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు మృతి
కొమురవెల్లి: కొమురవెల్లి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పడిగన్నగారి మల్లప్ప(82) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబ
Read Moreచేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి : జేఏసీ నాయకులు
చేర్యాల, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చేర్యాలను రెవెన్యూ డివిజన్చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్చేశార
Read Moreకమ్యూనిస్టులంటే బీజేపీకి భయం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
వేల కోట్లు సంపాదించిన వారు దేశభక్తులు.. అడవుల్లో ఉండే మావోయిస్టులు దేశద్రోహులా ? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోహెడ (హుస్నా
Read Moreఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా .. నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు : మంత్రి వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి, వెలుగు: దళిత జాతి కోసం నిర్విరామంగా పని చేస్తానని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన
Read Moreనాణ్యత ప్రమాణాలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి : కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇందిరమ్మ లబ్ధిదారులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇంటిని నిర్మించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం సిద్దిపేట క
Read Moreసిగాచి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్
కొండాపూర్, వెలుగు: సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 55 మంది కార్మికులు మృత్యువాత పడి15 రోజులైనా కంపెనీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఐటీయూ
Read Moreమెదక్ లో ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తిచేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, చేగుంట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా బిల్లులను చెల్లిస్తామని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. మంగళవారం చేగు
Read Moreజోగిపేట నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో వసతులు కల్పిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట, వెలుగు: నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన ఆందోల్లోని కేజీబ
Read Moreగుమ్మడిదల గ్రామంలో రేణుకా ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు
పటాన్చెరు, (గుమ్మడిదల), వెలుగు: గుమ్మడిదల గ్రామంలో ఆదివారం రేణుకా ఎల్లమ్మతల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని
Read Moreప్రజల రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలి : సింధు ఆదర్శ్రెడ్డి
రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు రామచంద్రాపురం, వెలుగు: ప్రజలు రవాణాకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడూ రోడ్ల మరమ్మతులు చేపట్
Read Moreమెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్య..తుపాకీతో కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
మిస్టరీగా మారిన ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అనిల్ మర్డర్ నిందితులు ఏపీలోని పొద్దుటూరుకు చెందినవారిగా అనుమానాలు ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంల
Read Moreచినుకు జాడేది .. ఉమ్మడి మెదక్ జిల్లాలో 26.6 శాతం లోటు వర్షపాతం
మడుల్లో ముదిరిపోతున్న వరినారు పత్తి రైతుల్లో మొదలైన ఆందోళన వరుణుడి కరుణ కోసం అన్నదాత ఎదురుచూపు ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు కొండేటి నగేశ్. సిద్
Read More












