ఆంధ్రప్రదేశ్
ఏపీలో సాయంత్రం 6 తర్వాత మందు అమ్ముడు బందు
ఐదేళ్లలో విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా.. మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప
Read Moreరోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం మృతి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పి ఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచ
Read Moreమీ తలుపు తట్టి పింఛను ఇస్తాం: సీఎం జగన్
కడప: కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కడప జిల్లా జమ్మలమడుగు
Read Moreజమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ: సీఎం ప్రకటన
కడప: డిసెంబర్ 26న జమ్మలమడుగు లో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు కడపలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో సీఎం మా
Read Moreవైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ సందర్శి
Read Moreవిజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంద్రకీలాద్రికి చేరుకున్న కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
Read Moreఅన్నవరం కొండపై వ్యాన్ బోల్తా
అన్నవరం కొండపై ఓ వ్యాన్ బోల్తా పడింది. లోవ దర్శనం తర్వాత 22మందితో వెళ్తున్న ఒక వాహనం కొండపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొండపై మొదటి మలుపులో డ్రైవర
Read Moreచంద్రయాన్ – 2 : ప్రయోగ వేదికకు చేరుకున్న వాహక నౌక
ఈనెల 15న చంద్రయాన్ -2 ప్రయోగం జరగనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరక్ష ప్రయోగ కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదికకు GSLV-మార్క్
Read Moreపెళ్లి ఇంట్లో 40 తులాల బంగారం చోరీ
చుట్టాల పెళ్లికి వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది. 40 తులాల బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో జరిగింది. కడపజిల్లాకు చ
Read Moreపేదరిక నిర్మూలనే బీజేపీ లక్ష్యం: కన్నా
పేదరిక నిర్మూలన కోసం బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కూడా పేదరిక న
Read Moreఅమెరికాలో ప్రకాశం జిల్లా వ్యక్తి దుర్మరణం
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నూనె సురేశ్ అనే అతను అమెరికాలో సింతెల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీ
Read Moreకౌలు రైతులకూ YSR రైతు భరోసా : జగన్
అమరావతి : కౌలు రైతులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కౌలు రైతులకు YSR రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు
Read MoreRTC బస్సులో ప్రయాణించిన MLA
ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్లాలంటే ముందు 2 సుమోలు..గన్ మెన్లు ఉండాల్సిందే. పటిష్టమైన సేఫ్టీతో ప్రయాణం చేస్తారు. కానీ ఓ ఎమ్మెల్యే RTC బస్సు
Read More












