ఆంధ్రప్రదేశ్

గుప్తనిధుల కోసం ముగ్గురి హత్య

అనంతపురం: జిల్లాలోని తనకల్ మండలం కోర్తికోటలో దారుణం జరిగింది. గుప్త నిధుల కోసం  ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా న

Read More

మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టండి..చంద్రబాబుకు కేశినేని ట్వీట్

ఏపీ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. ని

Read More

ఏడాదిలోపు టీడీపీ క్లోజవుతది: రాం మాధవ్

అమరావతి, వెలుగు: ఏడాది పూర్తి కాకుండానే ఏపీలో టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని, విదేశాల్లో తానా కార్యక్రమాలు చేసుకోవడానికే అది పరిమితమవుతుందని బీజేపీ జ

Read More

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాయగూరలు, పండ్లరూపంలో అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు . ఉత్సవాల

Read More

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు. కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి… ఉదయం ఇస్తికఫార్ మర

Read More

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్‌

పేషెంట్ ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు సీఎం జగన్‌ కాన్వాయ్‌ దారిచ్చింది. జగన్‌ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పల

Read More

కమెడియన్ పృథ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ..!

ప్రముఖ కమెడియన్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్

Read More

గేట్లు తెరిస్తే ఏపీ టీడీపీ ఖాళీ: మాణిక్యాల రావు

2024 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపోతం చేయనున్నట్లు చెప్పారు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. శుక్రవారం తూర్

Read More

శ్రీవారికి హైదరాబాదీ రూ.కోటి విరాళం

శ్రీవారిపై ఉన్న భక్తితో భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు హైదరాబాద్ కు చెందిన భక్తుడు. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌.భూపతిరాజు, శారద దంపతులు శ్రీవా

Read More

వామ్మో ఎంత పెద్ద చేపో..

వైజాగ్: మామూలుగా చేపలు 3-5 కిలోలు ఉంటడం కామన్. సముద్రంలో అయితే 10 నుంచి 20 కిలోలున్న చేపలను మనం చూసే ఉంటాం. అయితే శుక్రవారం వైజాగ్ సముద్రంలో మత్య్సకార

Read More

12 ఏళ్ల తర్వాత..ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమా

Read More

తుంగభద్రకు పెరుగుతున్న నీటి మట్టం

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో.. తుంగభద్ర జలశాయనికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. తుంగభద్ర జాలాశయ

Read More

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రయోగం సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శంచుకున్నారు. చం

Read More