ఆంధ్రప్రదేశ్

జనసేన లీగల్ సెల్ కోఆర్డినేటర్ గా ప్రతాప్

జనసేన లీగల్ సెల్  కో ఆర్డినేటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివ ప్రతాప్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ. ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు  లీగల్ వింగ్ క

Read More

రూ.10 వేలకు వీఐపీ దర్శనం నిజం కాదు: టీటీడీ

ప్రముఖులకు మాత్రమే పరిమితమైన శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం…సామాన్యులకు కేటాయించనుందని వస్తున్న వార్తలపై స్పందించింది తిరుమల తిరుపతి దేవస్థానం. TTD శ్రీ

Read More

సీఎం జగన్‌కు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిప్లొమాటిక్ పాస్ పోర్టు రానుంది. ఇవాళ ఉదయం విజయవాడలోని పాస్ పోర్ట్ కార్యాలయానికి ఉదయం 10.40కి సీఎం

Read More

15 రోజుల్లో అవినీతి బయటపెడతా

పోలవరం పనుల్లో దోచుకుతిన్నారు ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టులో మాజీ సీఎం చంద్రబాబు అవినీతిని మరో 15 రోజుల్లో బయటపెడతానని ఏపీ సీఎం వైఎస్

Read More

భారీగా పెరగనున్న మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అ

Read More

నాలుగో భార్య మేనకోడలుపై కన్నేసిన భర్త

ఒకరి తెలియకుండా మరోకరిని..అలా నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. అయినా ఆ నిత్య పెళ్లి కొడుక్కి అమ్మాయిలపై మోజు తీరలేదు. మరో యువతిపై కన్నేశాడు. ఆమెను ఐదో వ

Read More

శ్రీవారి అన్నప్రసాదానికి అమెరికా భక్తులు ఫిదా

తిరుమలలో టీటీడీ పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాన్ని స్వీకరించిన అమెరికన్‌ యాత్రికులు ఆహారం చాలా బాగుందన్నారు. గాడ్స్‌ పుడ్‌ ఈజ్‌ వెరీగుడ్‌ అంటూ ప్రశంసిం

Read More

అందుకే ప్రపంచబ్యాంకు అమరావతికి అప్పు ఇవ్వలేదట

అమరావతికి 300 మిలియన్ డాలర్ల రుణం రద్దుపై స్పందించింది ప్రపంచ బ్యాంకు. టీడీపీ ప్రభుత్వంలో బలవంతపు భూసేకరణ చేశారని అమరావతి రైతులు, స్వచ్చంద సంస్థలు ప్ర

Read More

జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కు బెయిల్ రద్దు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దయ్యింది. శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు చేస్తూ ఇవాళ(శుక్రవారం) హైకోర్టు ఆదేశాలు

Read More

సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని..

ఏపీ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగులకు నకిలీ అపాయింట్ మెంట్స్ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చే

Read More

తిరుపతి- కాకినాడ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి- కాకినాడ టౌన్‌ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది సౌత్ సెంట్రల్ రైల్వ

Read More

వైఎస్ నాకు మంచి మిత్రుడు: చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తనకు మధ్య రాజకీయ విభేదాలు మాత్రమే కాని వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనకు మంచి మిత్రుడని ఏపీ ప్రతిపక

Read More

ఈనెల 24న ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న

Read More