ఆంధ్రప్రదేశ్
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేరోజు చంద్రగ్రహణం
Read Moreమంత్రి బడ్జెట్ చదువుతుంటే నిద్రలోకెళ్ళిన చీఫ్ విప్ : లోకేష్
మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ పై, నాయకులపై సోషల్ మీడియా వేదికగా ట్విటర్ లో
Read Moreవీఐపీ బ్రేక్ దర్శనాలు ఎవరి కోసం?
టీటీడీ లో అమలవుతున్న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దేవాలయాల్లో దైవరాధన హక్కు అందరికి సమానంగా ఉంటుందంటూ పిటిషన
Read Moreమలేషియాలో విశాఖ జిల్లా వాసి మృతి
విశాఖ: బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ వాసి మృత్యువాత పడ్డాడు. విశాఖ జిల్లా గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన కొలిసి సూర్య నారాయణ విజిటింగ్ వ
Read Moreఏపీ బడ్జెట్ కేటాయింపులివే..
ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019-20 సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, బడుగు,
Read Moreఏపీ బడ్జెట్ రూ.2,27,974 లక్షల కోట్లు
ఏపీ శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ
Read MoreTDPకి జగన్ వార్నింగ్ : మీరు 23 మందే…మేము 150 మంది
ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సున్నా వడ్డీ, పొదుపు సంఘాలపై సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల అడ్డుకోవడంతో సభలో గం
Read Moreఆంధ్ర అసెంబ్లీని కుదిపేసిన తెలంగాణ నీళ్లు
ఆంధ్రా అసెంబ్లీని తెలంగాణ నీళ్లు కుదిపేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి –కృష్ణా లింక్పై ఏపీలోని అధికార, ప్రతిపక్షాల మధ్య గురువారం సభలో గరంగరం చర
Read Moreఇంతకన్నా బరితెగింపు ఇంకేమైనా ఉందా..?: బాబు
గుంటూరు: పచ్చి అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని సీఎం జగన్ ను ఉద్ధేశించి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ
Read Moreజగన్ కు కౌంటరిచ్చిన లోకేశ్
గురువారం ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఘాటైన సంభాషణ జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అప్పటి సీఎం గా ఉన్న ప్రస్తుత ప్రతిపక
Read Moreఅప్పట్లో బ్రహ్మానందం… ఇప్పుడు చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబును చూస్తే బ్రహ్మానందం గుర్తుకువస్తున్నారని సెటైర్ వేశారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను
Read Moreఆళ్ళగడ్డ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా
ఆళ్ళగడ్డ చాగలమర్రి జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా కరీంనగర్, సిద్దిపేట్ జిల్లాలకు చెంద
Read Moreహరికృష్ణ శవం పక్కనే కేసీఆర్ తో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించాడు : జగన్
అమరావతి : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లడంపై విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీలో కౌంటరిచ్చారు సీఎం వైఎస్ జగన్. పొరుగు ర
Read More












