ఆంధ్రప్రదేశ్

పెళ్లిళ్లకు తహశీల్దార్ అనుమతి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో  కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మ్యారేజ్ లకు ఎంతమందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్

Read More

శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే దంప‌తుల‌కు క‌రోనా‌

శ్రీకాళ‌హ‌స్తి: ఏపీలో క‌రోనా విజృంభిస్తుంది. రోజు రోజుకి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. క‌రోనా కాటుకి ఎంతో మంది బ‌లైపోతున్నారు. ఇప్ప‌టికే ప‌

Read More

ఏపీలో ఒక్కరోజులో 3963 కేసులు

మొత్తం 44,609కి చేరిన కేసులు  24 గంటల్లో 52 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చే

Read More

నా పై అనర్హత పిటిషన్ సాధ్యం కాదు కాబట్టే సీటు మార్పు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శ‌నివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశ‌మ‌య్యారు. స‌మావేశం అనంత‌రం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. జేపి నడ్డాతో ర

Read More

అప్ప‌డే పుట్టిన ప‌సిపాప‌ను కాల్వ‌లో పడేశారు..!

కర్నూలు: అప్పుడే పుట్టిన శిశువు(ఆడ‌)ను కాల్వ‌లో ప‌డేశారు క‌నిక‌రంలేని మ‌నుషులు. ఈ దారుణ సంఘ‌ట‌న శ‌నివారం క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. నంద్యాల శివారు చ

Read More

శ్రీశైలంలోకి లక్ష క్యూసెక్కుల వరద

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు 1.03 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ప

Read More

రోడ్డు రోలర్ తో 72 లక్షల విలువైన మద్యాన్ని తొక్కించేశారు

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణాపై  ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్ సమయంలో కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్

Read More

టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) EO గా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీకాలాన్ని  పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుప

Read More

ఏపీలో కొత్తగా 2602 కేసులు నమోదు

40 వేలు దాటిన కేసుల సంఖ్య 24 గంటల్లో 42 మంది మృతి అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపో

Read More

హైదరాబాద్ నుండి కారులో తరలిస్తున్న రూ.కోటి నగదు పట్టివేత

కర్నూలు: కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.కోటి నగదును పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల ప్రాంతంలో కరోనా లాక్ డౌన్ విధించడంతో కర్నూలు జిల్లా పాణ

Read More

నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

అమరావతి: మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై శుక్ర

Read More

రాబోయే రోజుల్లో అందరికీ కరోనా రావచ్చు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య

Read More

ఏపీలో రికార్డుస్థాయిలో క‌రోనా కేసులు.. మూడ్రోజుల్లో 120 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కొద్ది రోజులుగా భారీ సంఖ్య‌లో కొత్త కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార

Read More