ఆంధ్రప్రదేశ్

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

కరోనా వచ్చిందంటే చాలు చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమందైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరోనాకు భయపడే వాళ్లందరికీ స్పూర్తిగా నిలి

Read More

16 లక్షలకు చేరువలో ఏపీ కోవిడ్‌ పరీక్షలు

వారం రోజుల్లో 3.11 లక్షల మందికి పరీక్షలు అమరావతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచుతోంది ఏపీ ప్రభుత్వం. తద్వారా వైరస్

Read More

రాత్రి 9 గంటల వరకు మద్యం షాపులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో లాక్ డౌన్ విధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ షాపులను మూసివేసింది. తర్వాత  లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల్లో

Read More

ఏపీలో మరో 7,813 కరోనా కేసులు.. 985కి చేరిన మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53,681 శాంపిల్స్ పరీక్షించగా.. 7,813 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరో

Read More

పనులు లేక.. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్మేశారు

తిరిగి అప్పగించిన గ్రామస్థులు అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కరోనా కారణంగా పనులు లేక, కుటుంబపోషణ భారమైన ఒక తల్లి కన్న బిడ్డనే అమ్మేందు

Read More

పోతిరెడ్డిపాడుపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంపై ఉమ్మడి పాలమూరు రైతులు హైకోర్టున

Read More

వాగులో కొట్టుకుపోయిన కారు.. మహిళ గల్లంతు

ఒడ్డుకు చేరుకున్న ఇద్దరు.. మరో మహిళ గల్లంతు రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అలా పొంగుతు

Read More

శ్రీశైలం డ్యాం నీళ్లపైనా.. ఏపీ కుట్రలు

పోతిరెడ్డిపాడు కోసం మరో ఎత్తు గడ నాగార్జునసాగర్ కు నీటి విడుదల ఆపాలని డిమాండ్ శ్రీశైలం డ్యాం ప్రొటోకాల్ కు వ్యతిరేకంగా పావులు లేని రూల్స్​ను ముందు పెట

Read More

కరోనా మరణాల నియంత్రణపై దృష్టి: 90 వేల రెమ్‌డెసివర్‌ డ్రగ్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్

కొద్ది రోజులుగా ఏపీలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 40 నుంచి 50 మందికి పైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో మరణాల రేటును

Read More

ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం వరుడికి కరోనా పాజిటివ్: పెళ్లికూతురు, బంధువుల్లో టెన్షన్

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. సిటీలు, పట్టణాలు మొదలు చిన్న చిన్న పల్లెలకు కూడా వైరస్ విస్తరించింది. రోజు వేలాది సంఖ్యలో టెస్టుల

Read More

ఏపీలో 80 వేలకు చేరిన కేసులు.. 8,147 మందికి పాజిటివ్‌

ఇప్పటి వరకు 933 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి దాదాపు 9వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 8,147

Read More

తిరుప‌తిలో క‌రోనా క‌ల‌క‌లం : మాస్క్ లు ధ‌రించని ప్ర‌జ‌లు, వేడుకుంటున్న అధికారులు

తిరుప‌తిలో రోజురోజుకు క‌రోనా విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం కేసులు 5,939 న‌మోదు కాగా ఒక్క తిరుప‌తిలో 3వేల మందికి క‌రోనా సోకింది. ప్ర‌తీరోజు

Read More

కరోనా చికిత్స కోసం మరో 54 ఆస్పత్రులు.. వెయ్యి కోట్ల నిధులు: సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ల

Read More