ఆంధ్రప్రదేశ్
హిందూస్థాన్ షిప్యార్డ్ ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
హిందూస్థాన్ షిప్యార్డ్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. హిందుస్థాన్ షిప్య
Read Moreనెల్లూరు జైలులో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
ఆందోళనలో మిగతా ఖైదీలు నెల్లూరు: నెల్లూరు జిల్లా కారాగారంలో కొత్తగా మరో 20 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో నెల్లూరు జైలులో పాజిటివ్ వచ్
Read Moreకరోనా నుంచి కోలుకున్నారు.. అప్పుల బాధతో చనిపోయారు
అనంతపురం జిల్లా : ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న దంపతులు.. ఆర్థిక ఇబ్బందులను మాత్రం తట్టుకోలేకపోయారు. ఇద్దరి మధ్యన విబేధాలు రావడంతో సూసైడ్ చేసు
Read Moreపూర్ణాహుతితో తిరుమలలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్ర
Read Moreఏపీలో 20 లక్షలు దాటిన టెస్టులు.. కొత్తగా 9,276 కేసులు
1,50,209కి చేరిన కేసులు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గం
Read Moreకరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ(శనివారం) చనిపోయారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ట్రీట్ మెంట్ తీసు
Read Moreవీడియో: విశాఖలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ విరిగిపడి పలువురు మృతి
విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి పది మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తె
Read Moreఏపీకి వెళ్లాలంటే స్పందన వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రకారం ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులిస్తూ ట్రాన్స్ పోర్ట్ అండ్ ఆర్ అండ్ బ
Read Moreరూట్ మార్చిన గోల్డ్ మాఫియా.. ప్యాసింజర్లే క్యారియర్లు
హైదరాబాద్ , వెలుగు: గోల్డ్ స్మగ్లింగ్ కు గోల్డ్ మాఫియా రూటు మార్చింది. మొన్నటి దాకా క్యారియర్ల ద్వారా గోల్డ్ను అక్రమ రవాణా చేస్తే.. ఇప్పుడు నేరుగా
Read Moreఆటలు,మ్యూజిక్ తో కరోనా థెరపీ..ఏపీ క్వారంటైన్ సెంటర్లలో సందడి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుగా భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్
Read Moreఏపీలో 10,376 కేసులు నమోదు
1,40,993కి చేరిన సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా దాదాపు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో
Read Moreమూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం మూడు వారాల క్రితం బిల్లులను గవర్నర్ కు పంపిన ప్రభుత్వం అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు ర
Read Moreప్లాస్మా దానం చేసిన వారికి రూ.5000
ఏపీ ప్రభుత్వం నిర్ణయం అమరావతి: కరోనా పేషంట్ల ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్కు ప్లాస్మా దానం చేసే వారికి రూ.5000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Read More












