ఆంధ్రప్రదేశ్

టికెట్ల ధరలపై త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు

ఏపీ సినీ పరిశ్రమ సమస్యలపై వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు సినీనటుడు చిరంజీవి. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన

Read More

ఏపీలో 24 గంటల్లో 4,348 కేసులు..ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా  ఉధృతి కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.పాజిటివ్ కేసులు  పెరుగుతుండటంతో  ప్రభు

Read More

తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించ

Read More

లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఏపీ సీఎంతో కలిసి చిరంజ

Read More

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. కేసులకు సంబంధించి ప్రభుత్వం హెల్త్ బు

Read More

టికెట్ ధరలపై ప్రభుత్వానికి అధికారం  ఉంది

టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఎపీ ప్రభుత్వానికి ఉంటుందన్నారు  ప్రముఖ దర్శక నిర్మాత

Read More

మంత్రి కొడాలి నానికి కరోనా

ఆంధ్ర ప్రదేశ్ ​పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న

Read More

శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 13 నుంచి 22 వరకు  వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజన

Read More

ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా

అమరావతి : కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడికి ఆంక్షలు కఠినం చేశాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార

Read More

లడ్డూ స్టాక్‌లో అవకతవకలు..  శ్రీశైలం గుడి అధికారి సస్పెన్షన్

శ్రీశైలం దేవస్థానం పడితరం స్టోరులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ పి.ఉమేష్ ను సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు దేవస్థానం ఈవో లవన్న. లడ్డూ తయ

Read More

కృష్ణా నదిలో ఐదుగురు పిల్లలు గల్లంతు

ఏపీ కృష్ణా జిల్లాలో మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. అయితే ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి.  సంక్రాంతి సెలవులు కావడ

Read More

ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ &nb

Read More

ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా ఆక్సిజన్ ప్లాంట్లు

అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్త

Read More